మియాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యథిక జనాభా…ఓటర్లు కలిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న తాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిక్షణం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆ�
మియాపూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద యువతుల పెండ్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ఈ పథకం ద్వారా పేదల ఇండ్లలో కల్యాణ కాంతులు నెలకొంటున్నాయని ప్రభుత్వ విప్ ఆరెక పూ�
మియాపూర్ : టీఆర్ఎస్ అనుబంధ కమిటీల బాధ్యులు పార్టీబలోపేతానికి కృషిచేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం నూతనంగా ఏర్పాటైన వివేకానందనగర్ డివిజన్ పార్టీ, ప్రధాన, అనుబంధ, బస్తీ�
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజవకర్గం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్కు చెందిన ముంతాజ్ బేగంకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ. 44 వేల ఆర్థిక సాయం చెక్కును విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం వివేకానంద�
మియాపూర్ : ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం వారి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు �
మియాపూర్ : నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను తాగునీరు, డైనేజీ, విద్యుత్, సౌకర్యవంతమైన రహదారుల వంటి మౌలిక వసతుల పరంగా ప్రథమ స్థానంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాం
హఫీజ్పేట్ : శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషిచేస్తున్నట్లు ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం వివేకానందనగ�
మియాపూర్ : దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, సమయానికి విరుద్ధంగా భోజనం సహా పలు ఇతర కారణాలతో వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని
కొండాపూర్ : వరద నీటి కాల్వ నిర్మాణ పనులు వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గచ్చిబౌలి డివిజన్�
కొండాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వరద నీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలతో ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్
మియాపూర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నియోజవకర్గంలోని ప్రజలంతా అప్రమత్తవంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. వాతావరణ శాఖ వర్షాలపై తగు సూచనలు జారీ చేసినందున అత్యవసరమైతే �
మియాపూర్ :పార్టీకి కార్యకర్తలే బలమని , మరింత కష్టపడి రాబోయే రోజుల్లో పార్టీని ఎప్పటిలాగే పతాక శీర్షికన నిలబెట్టేందుకు సైనికుల్లా పని చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ కోసం ని�
మియాపూర్ : తొలి నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉండి పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలకే సంస్థాగత ఎన్నికలలో పట్టం కడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిజమైన కార్యకర్తలను ప�