రూ. 3కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ బాలుర హాస్టల్ ప్రారంభం పాల్గొన్న విప్ గాంధీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రథమ ప్�
మియాపూర్ : సీఎం సహాయ నిధి పేదలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండకు చెందిన అనూషకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా ఆస్పత్రి ఖర్చుల నిమ�
మియాపూర్ : కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగు తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పల�
మియాపూర్, సెప్టెంబర్ 13 : ఏండ్ల తరబడిగా కలుషిత తాగునీటితో సతమతం అవుతున్న ప్రజలకు నూతన పైపులైన్ల ద్వారా శాశ్వత పరిష్కారం చూపించి పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పే
మియాపూర్ : సామాజికదృక్ఫధంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ హుడాకాలనీకి చెందిన గిరి వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తుండగా అ�
మియాపూర్ , సెప్టెంబరు 11 : పర్యావరణ పరిరక్షణకు చెరువులు కలుషితం కాకుండా ఈ సారి వినాయక నిమజ్జనాలకు ప్రత్యేక బేబీ పాండ్లలో వేయాలని ప్రభుత్వ విప అరెకపూడి గాంధీ సూచించారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని అంబీ
హఫీజ్పేట్, సెప్టెంబర్ 7: వీధి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ హుడాకాలనీ రైల్వేస్టేషన్కు ఎదురుగా వీధి వ్యాపారులకు ప్ర�
శేరిలింగంపల్లి : మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మట్టి వినాయక ప్రత�
రూ.93లక్షలతో నిర్మించిన నూతన మార్కెట్ ప్రారంభం హఫీజ్పేట్ : ఎండనక, వాననక వీధుల్లో వ్యాపారం చేసుకొనే వీధివ్యాపారులకు రక్షణగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరె�
మియాపూర్ : ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, సీఎం సహాయ నిధి ద్వారా భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వ�
మియాపూర్, సెప్టెంబర్ 6 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి డివిజన్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపడమే తన లక్ష్యమని, ఇందుకోసం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో అధిక నిధులు మంజూరు చేయిస్తూ ముంద�
మియాపూర్ , సెప్టెంబరు 6 : సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పారదర్శకత, నిస్పాక్షితను పాటించాలని, తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వ విప్ అరెక�