కొండాపూర్,మాదాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువార�
మియాపూర్: కరోనా వంటి విపత్కర సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించటంలో ఎంటమాలజీ సిబ్బంది సేవలను మరువబోమని,సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలకు రక్షించేందుకు వారు చేస్తున్న యుద్దం గొప్పదని ప్రభుత్వ విప్ ఆ�
శేరిలింగంపల్లి :నియోజకవర్గంలోని శ్రీ కృష్ణ కాలనీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు నలగండ్ల టీఆర్ఎస్ నాయకుడు మంత్రిప్రగడ సత్యనారాయణ రూ. 20 వేల ఆర్ధిక సహాయాన్నిప్రకటించారు. మంగళవారం ఆయన జన్మదినం స�
మియాపూర్: వర్షాకాలంలో ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు, దీనికి తోడు చెరువులను పూర్తి స్థాయిలో సుందకరీకరించి అహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే లక్ష్యంతో కృషి చ�
మియాపూర్ , ఆగస్టు 30 : పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుడన్నదే తన తపనని, పేద విద్యార్థులకు తాను పెద్దన్నలా అండగా నిలిచి వారి కలలను సాకారం చేసేందుకు అండగా నిలుస్తానని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన
మియాపూర్: పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుడన్నదే తన తపనని అలాంటి పేద విద్యార్థులకు తాను పెద్దన్నలా అండగా నిలిచి వారి కలలను పూర్తి చేసుకునేందుకు సహకరిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అ�
మియాపూర్ , ఆగస్టు 29 : ప్రజా ఆరోగ్యానికే సవాల్గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా న�
మియాపూర్: ప్రజారోగ్యానికే సవాల్గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా నిలిచిపోతాయ�
మియాపూర్: సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ సాయినగర్కు చెందిన శరీన బేగంకు సీఎం సహాయ నిధి పథకం కింద
మియాపూర్, ఆగస్టు 28 : మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్నగర్ డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నట్లు, వారి తోడ్పాటుతో అధిక నిధులతో పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు
మియాపూర్, ఆగస్టు 27 : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మెరుగైన వసతుల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మౌలిక వసతులతో పాటు స�
మియాపూర్ :కష్టకాలంలో ఉన్న పేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తూ బాధితులకు భరోసాను ఇస్తున్న దని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకంతో వందలాది మంది పేదలు తమ అనారోగ్యాలకు స్వస్థత పొంది హాయిగా
కొండాపూర్, మియాపూర్ :నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణకు ఎంపికైన గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్కు చెందిన పీ శశాంక్ యాదవ్కు హోప్ ఫౌండేషన్ ఆర�
మియాపూర్, ఆగస్టు 24 : కరోనా వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. ఓ వైపు ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ప్రజల సౌకర్యం కోసం సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్�