మియాపూర్ : సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పారదర్శకత,నిష్పాక్షతను పాటించాలని, తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప�
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతీ డివిజన్ను అభివృద్దిలో అగ్రగామిగా నిలపటమే తన లక్ష్యమని , ఇందుకోసం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులు మంజూరు చేయిస్తూ ముందుకు సాగుతున్న
కొండాపూర్ : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే
శేరిలింగంపల్లి :నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ప్రభుత్వవిప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్లో రూ. 5కోట్ల 9లక్షల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు కార్పొరే
కొండాపూర్,మాదాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువార�
మియాపూర్: కరోనా వంటి విపత్కర సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించటంలో ఎంటమాలజీ సిబ్బంది సేవలను మరువబోమని,సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలకు రక్షించేందుకు వారు చేస్తున్న యుద్దం గొప్పదని ప్రభుత్వ విప్ ఆ�
శేరిలింగంపల్లి :నియోజకవర్గంలోని శ్రీ కృష్ణ కాలనీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు నలగండ్ల టీఆర్ఎస్ నాయకుడు మంత్రిప్రగడ సత్యనారాయణ రూ. 20 వేల ఆర్ధిక సహాయాన్నిప్రకటించారు. మంగళవారం ఆయన జన్మదినం స�
మియాపూర్: వర్షాకాలంలో ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు, దీనికి తోడు చెరువులను పూర్తి స్థాయిలో సుందకరీకరించి అహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే లక్ష్యంతో కృషి చ�
మియాపూర్ , ఆగస్టు 30 : పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుడన్నదే తన తపనని, పేద విద్యార్థులకు తాను పెద్దన్నలా అండగా నిలిచి వారి కలలను సాకారం చేసేందుకు అండగా నిలుస్తానని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన
మియాపూర్: పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుడన్నదే తన తపనని అలాంటి పేద విద్యార్థులకు తాను పెద్దన్నలా అండగా నిలిచి వారి కలలను పూర్తి చేసుకునేందుకు సహకరిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అ�
మియాపూర్ , ఆగస్టు 29 : ప్రజా ఆరోగ్యానికే సవాల్గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా న�
మియాపూర్: ప్రజారోగ్యానికే సవాల్గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా నిలిచిపోతాయ�
మియాపూర్: సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ సాయినగర్కు చెందిన శరీన బేగంకు సీఎం సహాయ నిధి పథకం కింద
మియాపూర్, ఆగస్టు 28 : మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్నగర్ డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నట్లు, వారి తోడ్పాటుతో అధిక నిధులతో పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు