తమకు న్యా యం చేయాలని నెలరోజులుగా ఎండనకా వాననకా ఆందోళన చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని బీటీఎన్జీవోలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువు�
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అత్యున్నత అధికారి లాగిన్ను దుర్వినియోగం చేసే ప్రయత్నం బయటపడడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు వేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి
గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గురువారం గచ్చిబౌలి హాస్పిటల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమాలియా దేశానికి చెందిన 26 ఏండ�
అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో చెలరేగుతున్న ఓ అక్రమార్కుడితో చేయి కలిపి శేరిలింగంపల్లి జోన్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. కష్టార్జితంతో ఇల్లు కట్టుకునేందుకు అన్ని అనమతులు ప
నగరంలోని మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలకు అంతే లేకుండా పోతున్నది. ఒక్కో అంతస్థుకు ఫలానా రేటు అని ఫిక్స్ చేసి మరీ మామూళ్లు ఇస్తూ నిర్మాణాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన శేరిలింగపంల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో భేటీ నిర్వ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు
Dana Kishore | హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. చింతల్, సుచిత్ర, బాలానగర్, ఐడీపీఎల్, జీడీమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్, బోయి�
వట్టినాగులపల్లి ఔటర్ రింగు రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ పూర్తిగా ధ్వంసం కాగా.. చనిపోయిన లారీ డ్ర�
MLA Arekapudi Gandhi| శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
గ్రేటర్లో వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న డొయాన్స్కాలనీలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇటీవలె అద్దెకు వచ్చిన వి�
శేరిలింగంపలి సర్కిల్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ప్రారంభమైంది. సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి మూడు డివిజన్లలో ఉదయం 8 గంటలకు ప్రజాపాలన కేంద్రాల్లో అధికార యంత్ర�