Vemulawada | కార్తీకమాసం మూడోవారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం, భీమేశ్వ
కార్తీకపౌర్ణమి సందర్భంగా వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం, భీమేశ్వరాలయం, భీమేశ్వరసదన్ బుధవారం కార్తీక దీపకాంతుల్లో వెలిగిపోయాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో నేతివత్తులతో దీపా�
వేములవాడ మున్సిపల్ పరిధిలో ని శాత్రాజపల్లి కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బూర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు రాజీనామాకు వాట్సాప్ లో ఆదివా�
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ.. సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడు
Vemulawada | భక్తులకు వేములవాడ రాజన్న ప్రత్యక్ష దర్శనాలు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుండంలో స్నానాలు చేసి, తడి బట్టలతో రాజన్న దర్శనం, కోడె మొక్కులు చెల్లింపు నిలిపివేతకు అధికారులు గుట్టుచప్పుడు కాక
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖరభారతి మహాస్వామి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు పూర్ణకుంభ స్�
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాతి కట్టడాలే నిర్మించాలని బీఆర్ఎస్ పట్టణ నాయకులు సూచించారు. సిమెం ట్ కాంక్రీటు కట్టడాలుంటే ఆలయ చరిత్రతోపాటు భక్తుల మనోభావాలకు భంగం కలుగుతుందని చెప్పార�
Vemulawada | భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వేములవాడ రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
Vemulawada | వేములవాడ రాజన్న అలయం విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం దాడుగుమూతలు ఆడుతున్నది. రాజకీయం చేస్తున్నది. రాజన్న అయానికి ఉన్న ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం, భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వ�
వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి లో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులంతా ఏకమై కోతులను తరిమేందుకు నడుం కట్టారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అంతా ఏకమై కోతులను గ్రామం నుండి తరిమి
రన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారు సిద్ధ్దిదా అలంకారంలో దర్శనమిచ్చారు. వేములవాడ రాజన్న ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో కొలువుదీరిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.