తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడమే కాకుండా తనపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశార�
జీవో 97ను ఎత్తేయాలని అగ్రహారంలో విద్యార్థుల ఆందోళన శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయా
“ బీఆర్ఎస్ హయాంలో వేములవాడ ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు ఎంతో బాగుండే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఎందుకింత అలసత్వం.. జ్వరం వచ్చిందని పోతే రోగ నిర్ధారణ చేసే యంత్రాలు పనిచేస్తలేవు.
వ్యక్తిగత ప్రతిష్ట కోసం వేములవాడకు ఉన్న చరిత్రను కాల రాస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలీ సంఘంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
అమెరికాలో మిద్దె రాములు జయంతి 86వ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జానపద కళారంగానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చిన జాతీయ, అంతర్జాతీయ ఒగ్గుకథ కళాకారులు, స్వర్గీయ మిద్దె రాములు 86వ జయంతి వ�
వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పరిస్థితులను నేరుగా తెలుసుకోవడం చాలా అవసరమని రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అన్నారు.
థలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రేవతి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా బంధువులు 108 కు ఫోన్ చేశారు. కాగా వారు గ్రామానికి వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్ �
వేములవాడ రాజన్న భక్తులకు మరింత ఆహ్లాదం పంచేందుకు నిర్మించిన బండ్పార్ అలంకారప్రాయమే అయింది. నిర్వహణపై శాఖల మధ్య సందిగ్ధత నెలకొనడంతో ప్రారంభించి ఏడు రోజులైనా తాళం వేసే ఉంటున్నది. దీంతో సందర్శకులకు నిర
తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుండెకాయలాంటిదని బీఆర్ఎస్ బోయినపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పా�
అగ్రరాజ్యమైన అమెరికా గడ్డమీద తెలంగాణ జానపదం అలరించింది. ఓక్లాండ్ అరేనాలో జరిగిన సిలికాన్ ఆంధ్ర రజిత వేడుకల్లో భాగంగా మిద్దె వినీత్ బృందం తెలంగాణ జానపద కళ ఒగ్గు కథతో ప్రదర్శించారు.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములలో మున్సిపల్ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వడం పై మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.