వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి (మృతుని పేరు మురళి) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తార
తైక్వాండో లో ఏడుగురు బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డన్ సాధించారని తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కోశాధికారి గందె సంతోష్ కుమార్ తెలిపారు. వేములవాడ పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రోజుల్లో స్నేహితుడంటే మందు కొట్టామా.. ఉదయానికల్లా మర్చిపోయామా..? అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఒక ప్రాణ స్నేహితుడు చనిపోతే అతడి కుటుంబానికి బాసటగా నిలిచిన వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్
Vemulawada : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మరణించిన వ్యక్తి గెలుపొందారు. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి (Cherla Murali) భారీ తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో మొదటి విడత గురువారం జరగగా వేములవాడ పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యాన్ని తలపించాయి. దాదాపు రెండు సంవత్సరాల ఆలస్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహిం
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో వేములవాడ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఓటు హక్కు వినియోగిం�
Siricilla : గ్రామ పంచాయతీ ఎన్నికల భారీగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,33,000ల విలువైన విలువై మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
పల్లె పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ ఓటర్ల�
పల్లె పోరు రసవతారంగా మారింది.. ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ తేదీ దగ్గర పడటంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ
వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి రెండు సంవత్సరాలుగా ఆదరణ కరువైంది. రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో ఉద్యమాలకు వేదికగా చెక్కపల్లి బస్టాండ్ నిల�
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెలు పకదారి పట్టిన ఘటనపై విచారణ జరిపేందుకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. ఇద్దరు గోశాల ఉద్యోగులకు చార్జ్ మెమోలు జారీ చేయగా, విచారణ చేపట్టాలని ఏఈవోను ఈవో రమాదేవి ఆదేశించారు.