రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే ప్రధాన పాత్ర ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు. మంగళవారం వేములవాడ పట
వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జ�
కాంగ్రెస్ అంటేనే రాక్షస పాలన అని గడచిన 30 నెలలుగా రాష్ట్రంలో రైతులను అరిగోసపెడుతున్నారని మాజీ జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులపై కొండ్లెపు ముత్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బిగితే కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్లో విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ లైన్మెన్ సంజీవ్కు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్ర�
చందుర్తి మండలం లోని పలు గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. చేయి పైకెత్తితే తగిలేంత ఎత్తులో తీగలు ఉండగా ప్రమాదం అంచుని రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.
కనీస అద్దె కరువై వేములవాడ పట్టణంలో ఓ కుటుంబం వీధిన పడింది. జగిత్యాల జిల్లా ఎకిన్ పూర్ చెందిన సతీష్ తో రామిడి మానసకు వివాహం కాగా వారి దాంపత్య జీవితంలో ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
పురపాలక సంఘంలో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి రూ.26 వేల వేతనం ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ డిమాండ్ చేశారు.
వేములవాడ పురపాలక సంఘం విలీన గ్రామాల రహదారులను ఇంకెప్పుడూ అభివృద్ధి చేస్తారంటూ సీపీఎం నాయకుడు గురుజాల శ్రీధర్ రహదారిపై బైఠాయించి బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
ఉద్యోగ విరమణ పొందిన వృద్ధులకు ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య వసతిని కల్పించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనపాల వెంకటయ్య డిమాండ్ చేశారు.
వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ పార్టీ వేముల
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికార�
వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రహదారి జగిత్యాల బస్టాండ్ సమీపంలో రాజన్న సన్నిధికి వచ్చిన భక్తుడి కారు రహదారిలో శనివారం ఇరుక్కుపోయింది. రహదారిలో భూగర్భ మురికి కాలువ నిర్మాణ పనులు జరగగా ఇప్పటికే చిన్నప