KTR : 'తెలంగాణ సత్తెమ్మ'కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) కన్నీటి నివాళులు అర్పించారు. సత్తెమ్మ కుటంబాన్ని ఓదార్చిన ఆయన.. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకు�
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేములవాడ అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సహకరించిన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువ�
రెండో కాన్పులో కొడుకు పుట్టాడన్న సంతోషం ఐదు రోజులకే ఆవిరైంది. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని ఆరు నెలల క్రితం దుబాయ్వెళ్లిన భర్త యుద్ధంలో చిక్కుకోవడం, ఇక్కడ నవమాసాలు మోసి కన్న శిశువు దవాఖానలోనే మృతిచెంద�
వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి నిర్మల్ పాఠశాలలో జరుగుతున్న ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన భత్యాలు, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ లైసెన్స్ రెన్యువల్ కానందున మాకు బాధ్యతలు అప్పగించినందున క్షేత్రస్థాయిలో ఐదు రోజులుగా నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి అ
భీమేశ్వర ఆలయం వద్ద చిరు వ్యాపారం చేసుకునే తనను కమీషన్ కావాలని పోలీసులు వేధిస్తున్నందునే ఆత్మహత్యయత్నం చేసుకున్నానని బాధితుడు తాళ్లపల్లి రాజు పేర్కొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆలయం నుండి నేరుగా వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జువేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడ�
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచనతో ఎక్కడికక్కడ గ్ర�
సినిమా తరహాలో విమానాశ్రయంలో దిగి దిగగానే బంగారాన్ని అపహరించిన తీరు పై కేసు నమోదు చేసి ఏడాది పూర్తైంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది మార్చి మాసంలో 40 తులాల బంగారాన్ని అపహరించినట్లుగా పోలీస్ అధ�