Bar Council elections | రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం వేములవాడ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వేములవాడ పురపాలక సంఘంలో జరుగుతున్న ఎన్నికలలో భాగంగా అభ్యర్థులకు అవసరమయ్యే ఓటర్ జాబితా సమాచారాన్ని అధికారులు గేటు కే తగిలించారు. కార్యాలయంలోకి నామినేషన్ వేసే అభ్యర్థులు మినహా కూడా ఎవరికి కూడా అనుమతి లే
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయం నుండి కావలసిన ధ్రువ పత్రాలను తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దీనిపై స్పష్టమైన ప్రచారం లేకపోవడంతో కార్యాల�
పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వేములవాడ పురపాలక సంఘం పరిధిలో మరోసారి తేటతెల్లమైంది. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల విజయసంకల్ప సమావేశాన్ని మంగళవారం న
సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో వేములవాడ వైద్యురాలు డాక్టర్ ఉడుతల లిఖిత ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉడతల వెంకన్న విజయ దంపతుల రెండో కూతురు లిఖిత ఎంబీబీఎస్ గాం�
ఓటు హక్కు ప్రతీ ఒక్కరి బాధ్యత అని వేములవాడ ఆర్డివో రాధాబాయి అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం లో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుండి తెలంగాణ చౌక్ వరకు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించగా ఆమె హాజరై మాట్లాడారు.
రహదారి భద్రతలో భాగంగా వేములవాడ పట్టణంలో నిర్వహిస్తున్న టు కే రన్ విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. ఆయన జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు.
వేములవాడ మున్సిపల్ కమిషనర్ గా సంపత్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వేములవాడ కమిషనర్గా విధులు నిర్వహించిన అన్వేష్ మంచిర్యాలకు బదిలీ కాగా మంచిర్యాల కమిషనర్ గా ఉన్న సంపత్ కుమార్ వేములవాడ బదిలీ అ�
Congress leaders | వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శత్రాజ్ పల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి మరికొందరు నేతలతో కలిసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్
వేములవాడ రాజన్న ఆలయంలోని అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాజన్న ఆలయంలో తనిఖీలు నిర్వహించారు.
వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవా సంఘం అధ్యక్ష ఎన్నికలు మంగళవారం నిర్వహించగా సాధారణ ఎన్నికలను తలపించాయి. మొత్తం మార్కండేయ నగర్ లో పద్మశాలిలకు 326 ఓట్లు ఉండగా సంఘం అధ్యక్ష స్థానానికి దూ
సినారె పుట్టింది అచ్చ తెలంగాణ పల్లెలో. బడి కోసం ఊరు దాటి తొలుత అడుగు పెట్టింది ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో, కార్మిక క్షేత్రం సిరిసిల్ల టౌన్లలో. అటు తరువాత జిల్లా కేంద్రం కరీంనగర్ మీదుగా ఆ నడక ఆనాటి న
వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో పదేళ్ల తర్వాత పురుషులకు అవకాశం దక్కనుంది. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న వేములవాడ 2011లో నగర పంచాయతీగా మార్చుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస�
వేములవాడ పట్టణంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలోని ఆస్తులను బయట వ్యక్తుల ధ్వంసం చేసిన సంబంధిత అధికారులకు సమాచారం లేకపోవడం విధుల పట్ల వారి అంకిత భావాన్ని ప్రశ్నిస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ �