ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో అన్నదాతలు గోస పడుతున్నారు. పోయిన యాసంగి సీజన్లో యూరియా కోసం, పంటలు చేతికొచ్చే దశలో సాగునీటి కోసం తండ్లాడారు.
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన గూగులోత్ దివ్య (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలే ఆత్మహత్యకు కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేమ�
వేములవాడ పట్టణంలో బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని వేములవాడ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం అయినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే ఉండగా ఐరావతం లాంటి వేతనాన్ని భరించలేమని ఈ అధికారి మాకద్దు అంటూ వెనక్కి పంపిన తీరు ఇప్పుడు దేవాదాయ శాఖలో చర్చనీమాంశంగా మారింది
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో శుక్రవారం ఆ�
ఇల్లు కావాలంటే లక్షన్నర ఇవ్వాల్సిందేనని అధికారుల సాక్షిగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం నాయకులు లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు ఆరోపించారు.
సహారా బాధితుల కోసం ప్రత్యక్ష న్యాయ పోరాటాలకు దిగుతామని జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజి విమల అన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సహారా ఏజెంట్లతో కలిసి ఆమె సోమవారం సమావేశమై మాట్లాడారు
యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు, వ్యాపారులకు యూరియాతోపాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులను అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావ�
నక్సల్స్ ప్రభావితంతో వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో సాంకేతిక అంగులతో పోలీస్ స్టేషన్ నూతన భవన �
వేములవాడ రూరల్, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేములవాడ ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం శుక్రవ
వేములవాడ భీమేశ్వర స్వామి వారిని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శించుకునేందుకు ఆలయంలో పలికి రాగానే శివధర్ రెడ్డికి అతిథి మర్యాదల ప్రకారం పూలమాల వేసి స్వాగతం పలికారు.
KTR : 'తెలంగాణ సత్తెమ్మ'కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) కన్నీటి నివాళులు అర్పించారు. సత్తెమ్మ కుటంబాన్ని ఓదార్చిన ఆయన.. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.