కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సైదు నర్సయ్య (56) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్య గత కొన్నిరోజులుగా అనారోగ్
భువనేశ్వర్ లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొనే తెలంగాణ మహిళల వాలీబాల్ జట్టుకు కోచ్ గా పంతం ప్రభాకర్ వ్యవహరించనున్నట్లు సిరిసిల్ల జిల్లా విలాసాగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివా
వంటగ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో వేములవాడ పట్టణంలోని టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని టిఫిన్లు తయారు చేస్తున్నారు.
గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను ఇష్టానుసా ఇటీవలే కొత్తగా వచ్చిన పాలకవర్గాలు తొలగిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక దీక్షకు మద్దతుగా వేములవాడ మండలం హనుమాజీపేట వద్ద ప్రజాగొంతుక ఆధ్వర్యంలో పొలంలో నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఏళ్లుగా గడప గడప తిరిగి పార్టీ బలోపేతానికి కష్టపడితే గడిచిన మున్సిపల్ ఎన్నికలలో గుర్తింపుని ఇవ్వకపోగా కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేదని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ�
1918 జూన్ 24న సత్తెమ్మ, మృత్యుంజయ శర్మ దంపతులకు జన్మించిన సాంబశివశర్మ సాంబకవిగా సుప్రసిద్ధుడు. 1935-1952 మధ్యకాలంలో వేములవాడ నాటక ప్రదర్శనల ద్వారా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగిలించారు.
ప్రజలకు పరిపాలనపరమైన మండల స్థాయి అధికారి అయి ఉండి ఏదైనా సమస్య ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తరు. సరే పని మీద కార్యాలయం కు వస్తే ఫోన్ తో లోపటికి రానివ్వరు. ఇది సామాన్య ప్రజలకు కాదు ఏకంగా సర్పంచ్ నాయకులకే చుక్
ఏర్పడిన పరిచయం చనువుగా మారడంతో అదే అతనుగా భావించి బ్లాక్ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుండగా యువకుడిని నమ్మించి హత్య చేసిన సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో వేముల�
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగిన కళ్యాణం వేడుకలో అర్ధనారీశ్వరులు (హిజ్రాలు) శివుడిని వివాహం చేసుకున�
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు.