ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రె
రాష్ట్ర దేవాదాయ శాఖ రెండేళ్ల క్రితం ఉద్యోగులను బదిలీ చేపట్టగా వేములవాడ రాజన్న ఆలయం నుండి 28 మంది ఉద్యోగులకు బదిలీ అయింది. ఇందులో ప్రధానంగా వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, భద్రాచలం, బాసర, కొమరవెల్లి ఆలయా�
అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డా
చందుర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గుడిసె విజయ్ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా ఈ అవార్డును విజయ్ చైర్మన్ ప్రతాప రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో అందుకున్నారు.
వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ముల పేరిట విరాసత్ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకొని 15 మాసాలుగా తిరుగుతున్న పనులు కాకపోవడంతో వేములవాడ ఆర్డీవో ఎదుట బాధితుడు బైఠాయించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు
Vemulawada Road Accident | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతిచెందారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్చన, రంజీ ప్రభాకర్ అనే ఇద్దరు కూలీలు మరణించారు. దీ
వేములవాడ పుణ్యక్షేత్ర పట్టణంలో రాజన్న ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్న వేళ సమీపంలోని ఓ స్థలం నిషేధిత జాబితాలో ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న మున్సిపల్ అధికారులు అక్రమాలకు తెర లేపారన్న ఆరోపణలు వస్తుండగా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన శ్రీ భీమేశ్వర సదన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ‘సరళ నిలయం’ అతిథి గృహానికి వేదమంత్రోచ్ఛారణాల మధ్య గురువారం శంకుస్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ డిప్యూటీ కార్యనిర్వహణ అధికారిగా ప్రతాప నవీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏఈవో గా రాజన్న ఆలయంలో విధులు నిర్వహించిన నవీన్ యాదగిరిగుట్టకు బదిలీ అయ్యారు.
వేములవాడ పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఆధ్వర్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారి విద్యానగర్లోని కాలువను ఆనుకొని నిర్మిస్తున్న ప్రహరీ గోడను అధికారులు సోమవారం కూల్చివేశారు. కోనాయపల్లి చెరువు ముత్తడి ద్వారా వచ్చే వరద కాలువ బఫర్ జోన్ కబ్జా చేసి �