వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగిపై విధులకు ఆటంకం కల్పించారని వేములవాడ బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ విలేకరి
తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ను వేములవాడ అనువంశిక అర్చకులు కోరారు. మంగళవారం బొగ్గులకుంటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులత�
తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఘటన మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన బూస గంగాధర్ అనే వ్యక్తి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బాధిత కుటుంబానికి ఆదివారం బాల్యమిత్రులు కలిసి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు.
తాటి చెట్టు పై నుంచి కిందపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు కథనం ప్రకారం.. చందుర్తి మండలం మూడపెల్లి గ్రామానికి చెందిన వట్టిమల్ల రవి గురువారం సాయంత్రం తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతు�
చందుర్తి మండలం మర్రిగడ్డ పల్లె దవాఖానాలో మౌలిక వసతులు కరువయ్యాయి. నిత్యం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తూ అందుబాటులో ఉండే పల్లె దవాఖానాలో నీటి కరువు ఏర్పడింది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచా
ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఎన్నికల హామీని బండపల్లి సర్పంచ్ కటకం మల్లేశం నిలబెట్టుకున్నారు . గ్రామానికి చెందిన షాదుల్లా-షాహిద్ కుమార్తె సమీరా వివాహం మంగళవారం జరిగింది. ఇటీవల జరిగిన పంచాయ�
చార్వాక వృద్ధుల ఆశ్రమ స్థలంలో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దప్పుల అశోక్ డిమాండ్ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా మంగళవారం చ
Vemulawada | బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పట్టణ, అర్బన్, రూరల్, కోనరావుపేట మండ
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో అన్నదాతలు గోస పడుతున్నారు. పోయిన యాసంగి సీజన్లో యూరియా కోసం, పంటలు చేతికొచ్చే దశలో సాగునీటి కోసం తండ్లాడారు.
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన గూగులోత్ దివ్య (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలే ఆత్మహత్యకు కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేమ�