భీమేశ్వర ఆలయం వద్ద చిరు వ్యాపారం చేసుకునే తనను కమీషన్ కావాలని పోలీసులు వేధిస్తున్నందునే ఆత్మహత్యయత్నం చేసుకున్నానని బాధితుడు తాళ్లపల్లి రాజు పేర్కొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆలయం నుండి నేరుగా వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జువేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడ�
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచనతో ఎక్కడికక్కడ గ్ర�
సినిమా తరహాలో విమానాశ్రయంలో దిగి దిగగానే బంగారాన్ని అపహరించిన తీరు పై కేసు నమోదు చేసి ఏడాది పూర్తైంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది మార్చి మాసంలో 40 తులాల బంగారాన్ని అపహరించినట్లుగా పోలీస్ అధ�
రుద్రంగి మండలకేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికివేసి భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బిట్ ఆఫీసర్ బ�
ఊర చెరువులో దిగిన ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన ధర్మారం గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. కొనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ముడికే లక్ష్మీరాజం (55), కుమ్మం మొండయ్�
Sita Rama Kalyanam | వేములవాడ టౌన్, మార్చి 27: దక్షిణకాశిగా ప్రసిద్ధి చెంది, హరిహరక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణం అత
వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిరిసిల్ల జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు హెచ్చరికలు పంపారు. దీంతో ఆ మెయిల్ను గమనించిన కోర్టు పరిపాలనా అధికా�
IG Chandrasekhar Reddy | దేశ నలుమూలల నుంచి వచ్చే రాజన్న భక్తులకు పటిష్టవంతమైన భద్రత కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈవో రమాదేవి అన్నారు. ఈ నెల 27న జరగనున్న సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయ అధికారులతో ఆమె శుక్రవారం
రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
వేసవి సెలవుల్లో చేపట్టనున్న జనగణ విధులకు సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి అన్నారు. వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం �