దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని వేములవాడ నియోజకవర్గంలో దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ మండిపడ్డారు.
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాదం నిలువలు నిండుకోవడంతో భక్తులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నందున చేపట్టనున్న రెడ్డి నిరసన దీక్షను విజయవంతం చేయాలని జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. �
యువత కదం తొక్కి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వం మెడలు వంచాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఆరెపల్లి వద్ద ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు శుక్రవారం స్వామివా�
వేములవాడ పట్టణ శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షుడిగా దర్ర మల్లేశం, ఉపాధ్యక్షుడిగా మామిండ్ల బాలయ్య, కోశాధికారిగా మారవేణి మల్లయ్య, సలహాదారులుగా �
ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో వృద్ధురాలి నోటికి తీవ్ర గాయాలై పళ్లు ఊడిప�
Vemulawada Laddu | శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన సంతోష్ దంపతులు దర్శనం తర్వాత స్వ�
తనను రోజు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతుండగా కులమతాల హద్దులు దాటి గత ఎనిమిదేళ్లుగా సోదరుడిగా భావించి ముస్లిం మైనార్టీ కి చెందిన ఆటో నిర్వాహకుడికి రాఖీ కట్టి అనుబంధాన్ని చాటారు.
స్మార్ట్ రేషన్ కార్డు పై ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకుల ఫొటోలు ముద్రించడం అంటే రాజకీయ ప్రచారమేనని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కనపల్లి కరుణాకర్ విమ
వేములవాడ రాజన్నకు భక్తిశ్రద్ధలతో భక్తులు సమర్పించిన కోడెలు మృత్యువాత పడుతున్నాయి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెను భక్తులు తమ కోరిన కోర్కెలు తీరిన తరుణంలో ఇంటి నుండి తీసుకువచ్చి నిజకోడెను స�
రూ.ఏడు కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ నిర్వాహకులను సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.
తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడమే కాకుండా తనపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశార�