సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీంతో ప్ర
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చెందాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి మున్�
తమకు నీడ కల్పించడాన్ని కొందరు ఓర్చుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఈనెల 28న డబుల్ బెడ్ రూం ఇండ్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి లబ�
సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్తు సభలు వైభవంగా కొనసాగుతున్నాయి.
జిల్లాలోని వివిధ గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య శిబిరాలకు గ్రామాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ధర్పల్లి మండలంలోని ధర్పల్లి, ప్రాజెక్టు రామడుగు, మోబిన్సాబ్ తండా, బెల్యాతండాతో
చారిత్రాత్మక నిలయమైన ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఆహ్వానపత్రికను అందజేశారు.
గతంలో చెట్ల కింద చదువులు.. కూలిపోతున్న తరగతిగదులు.. కనీస సౌకర్యాలు లేని టాయిలెట్లు.. తాగునీటికి ఇక్కట్లు.. ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులు ఇవీ సర్కార్ బడుల దుస్థితి. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లను తలదన్న
మండలంలోని హాసాకొత్తూర్ గ్రామంలో సర్క్యూట్ కారణంగా సోమవారం అగ్ని ప్రమాదం సంభవించి పెద్ది నారాయణకు చెందిన ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బట్టలు, సామగ్రితోపాటు ఇంట్లో దాచుకున్న రూ.2.50 లక్షల నగదు బుగ్గిపాలై�
జిల్లాలోని పలు గ్రామాల్లో గాంధీ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రూర్ మండలకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధ�
దేశ నిర్మాణమంతా క్లాసు రూముల్లోనే పురుడు పోసుకుంటుంది.. ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.
అధునిక హంగులతో గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చౌదర్పల్లి, బల్సుపల్లి, అజిలాపూర్ గ్రామాల్లో నూతన జీపీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సోమవార�
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి మండలం చిట్యాల, గ్రామంలో రూ.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల�
సామాన్యుడి చెంతకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. శాంతినగర్లో రూ.16లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను మున్సిప
భూమిని విరాసత్ చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ వలలో చిక్కిన ఘటన సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో చోటు చేసుకున్నది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీ