రాష్ట్రంలో చాలా పాఠశాలలు అస్థవ్యస్తంగా ఉన్నాయి. విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూమ్లు, కరెంటు లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండు గోడలు, పిచ్చిమొక్కలు మలిచిన ఆటస్థలాలు, నిర్మాణ�
మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఈ హెడ్జ్ ఫండ్స్ సైతం మదుపరుల రాబడులకు వనరులు. ఇవి కూడా రకరకాల ఆస్తుల్లో, మార్కెట్లలో పెట్టుబడులు పెడుతాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ మధ్య కొన్ని వ్యత్
లక్ష్మీదేవిపల్లి ముర్రేడు కొత్త బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు భర్తీలో భాగంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసి పోస్టింగులు ఇవ్వకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అభ్యర్థులు ఆవ�
సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ గెలువడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి అడుగడుగునా కేంద్ర మంత్రులు అండదండగా ఉంటూ వస్తుండడం పలు అనుమాలకు తావిస్తుందన్�
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు సమస్యలు పరిష్కరించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మొగుడంపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు అన్నారు
ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. గురువారం మండల పరిధిలోని మాచనూర్ గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్�
జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల పరిధిలో జరుగుతున్న ఓ బాల్యవివాహాన్ని పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలిలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపూర్ తండా గ్రామంలో బాల్య వివాహం జరుగ
గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలు లేనందున నిధులు విడుదల చేయలేమంటూ కేంద్రం చేతులెత్తేసింది
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన వ్యక్తి సీఎలో ఆల్ ఇండియా టెస్టులో గోల్డ్ మెడల్ సాధించిన పరకాల మణిశంకరును ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందించారు
MLC elctions | హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్న సింగరేణి మండలం మాజీ జెడ్పిటిసి వాంకుడోత్ జగన్ నాయకును శుక్రవారం ఎమ్మెల్సీ,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ రావు పరామర్శిం�