కొద్ది రోజులుగా జరిగిన భారీ ర్యాలీలో ఆర్జించిన లాభాల్ని నగదుగా మార్చుకునేందుకు ఒక్కసారిగా ఇన్వెస్టర్లు ఎగబడటంతో బుధవారం మార్కెట్ హఠాత్ పతనాన్ని చవిచూసింది. ట్రేడింగ్ ప్రారంభంలో భారీగా పెరిగిన స్ట
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత పతనమయ్యాయి. సెన్సెక్స్ 930.88 పతనమై 70,506.31 పాయింట్ల వద్ద ముగిసింది.
భారత స్టాక్ మార్కెట్ వచ్చే 2024లో 10 శాతంవరకూ ర్యాలీ చేస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. గత ఏడాదికాలంగా 17 శాతం పెరిగిన నిఫ్టీ 2024 సంవత్సరాంతానికి మరో 8-10 శాతం లాభపడుతుందని భావిస్తున్
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. పలు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మరోసారి జీవితకాల గరిష్ఠానికి చే�
ఆల్టైమ్ రికార్డుస్థాయిలో స్టాక్ మార్కెట్ ట్రేడవుతున్న తరుణంలో సొమ్ము చేసుకునేందుకు తొలి పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) క్యూ కట్టాయి. ఇటీవల లిస్టయిన టాటా టెక్నాలజీస్, ఐఆర్ఈడీఏలు వాటి ఐపీవో ధరకు మూడు, నా
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం నష్టాలో మొదలవగా.. చివరి వరకు ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయ్యింది. ఉదయం సెన్సెక్స్ 71,437.35 పాయింట్ల వద్ద
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రికార్డులతో హోరెత్తించాయి. తాజా ద్రవ్యసమీక్షలో అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడమేగాక, వచ్చే ఏడాది నుంచి రేట్ల కోతలు మొదలవుతాయని సం�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి జీవనకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్ 851.63 పాయింట్లు పెరిగి 70వేల పాయింట్ల ఎగువ ట్రేడవుతున్నది. నిఫ్టీ 230 పాయిం�
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల నుంచి తేరుకుని స్వల్ప లాభాలను అందుకోగలిగాయి. ఉదయం ఆరంభం నుంచీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో గట్టెక్కాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. ద్రవ్యోల్బణ గణాంకాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 ష
Stock markets | స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఏడు రోజుల వరుస ర్యాలీ నుంచి గురువారం విరామం తీసుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా క�
వరుసగా ఏడు రోజులపాటు జరిగిన మార్కెట్ ర్యాలీకి గురువారం బ్రేక్పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రధాన సూచీలు స్వల్పంగా తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 132 పాయింట్లు క్షీణించి 69.522 పాయిం ట్