దేశీయ స్టాక్ మార్కెట్ కరెక్షన్ దాదాపుగా ఖాయమైంది. నిఫ్టీ జీవితకాలపు గరిష్ఠ స్థాయి నుంచి 11.79 శాతం కరెక్షన్కు గురైంది. సాధారణంగా 10 శాతం కరెక్షన్ జరిగితే బేర్ మార్కెట్కు తొలి సంకేతంగా పరిగణిస్తారు. గ�
ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ 2022లో మరింత పెరుగుతుందని, 20,800 పాయింట్ల రికార్డు స్థాయిని చేరుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం నిఫ్ట�
తీవ్ర ఒత్తిడిలో ముద్ర రుణాలు 2020-21లో 34,090 కోట్ల ఎన్పీఏలు కరోనాతో ఎంఎస్ఎంఈలు కుదేలు న్యూఢిల్లీ, డిసెంబర్ 22: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రధాన మంత్రి ము�
రెండోరోజూ లాభాల జోరు 611 పాయింట్లు వృద్ధి ముంబై, డిసెంబర్ 22: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లు భారీగా లాభపడం దేశీ
సెన్సెక్స్ 1190 పాయింట్లు క్రాష్ 4 నెలల కనిష్ఠానికి సూచీలు న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లో అమ్మకాల
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు బ్లాక్మండే. ఇవాళ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెక్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ రెండూ ఈ ఉదయం ట్రే�
అంచనాలకుమించి పన్ను వసూళ్లు l 2021-22లో రూ.4.60 లక్షల కోట్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ముందస్తు పన్ను వసూ ళ్ళు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.60 లక్షల కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ వ�
సెన్సెక్స్ 1,016 నిఫ్టీ 293 పాయింట్ల లాభం రూ.4 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, డిసెంబర్ 8: వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత కొన�
సెన్సెక్స్ 887, నిఫ్టీ 264 పాయింట్లు అప్ గ్లోబల్ మార్కెట్ల దన్నుతో తొలగిన ఒమిక్రాన్ భయాలు ముంబై, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సాన
ముంబై, డిసెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లపై మరోసారి కరోనా వైరస్ పంజావిసిరింది. వరుసగా రెండు రోజులుగా భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లపై ఒమిక్రాన్ పిడుగు పడింది. ఈ నూతన వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించ�
సెన్సెక్స్ 776 పాయింట్లు జంప్ ముంబై, డిసెంబర్ 2: ఒమిక్రాన్ భయాలు కొనసాగుతున్నా, అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నా వరుసగా రెండో రోజు స్థానిక ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో స్టాక్ సూచీలు భా
సెన్సెక్స్ 620 పాయింట్లు అప్ l184 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, డిసెంబర్ 1: ఒమిక్రాన్ భయాలతో ఇటీవల వరుస పతనాల్ని చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం కొంతవరకూ రికవరీ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 620 పాయింట్ల ల�
2022 థీమ్ క్లీన్ ఎనర్జీ డిజిటలైజేషన్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ అన్నీ బాగుంటే వచ్చే ఏడాదే ఈ స్థాయికి మోర్గాన్ స్టాన్లీ అంచనా న్యూఢిల్లీ, నవంబర్ 19: కార్పొరేట్ల లాభాల్లో నూతన వృద్ధి కారణంగా సమీప భవిష్యత్�
ముంబై, నవంబర్ 17: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగానికి సంబంధించిన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో మదుపరులు అమ్మకాలకు పోటెత్త