ముంబై : నిన్న నష్ఠాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సెషన్ లో 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద సెన్సెక్స్,125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నది. దేశంలో ఒమిక్రాన్ కే�
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ముంబై, జనవరి 6: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు భారీగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. వడ్డ�
ముంబై : బుధవారం లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు నష్టాల బాటపట్టాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 495 పాయింట్ల నష్టంతో 59,734 వద్ద,నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 17,781 వద్ద ట్రేడవుతున్నది. అంతర్జాతీయ స్టాక�
బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల దన్నుతో దూసుకుపోయిన సూచీ ముంబై, జనవరి 5: నూతన సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ 2022లో వరుసగా నాలుగోరోజు భారీగా
ముంబై : గ్లోబల్ మార్కెట్స్ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ముందుకు , వెనకకు కదలాడుతున్నాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా,రిలయన్స్, ఇండస్ఇండ�
ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణంగా దేశీయ స్టాక్ మార్కె�
ఒమిక్రాన్ బేఖాతరు లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ న్యూఢిల్లీ, జనవరి 4: పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న స్టాక్ ర్యాలీకి అనుగుణంగా భారత్లో సైతం మంగళవ�
ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు క�
సెన్సెక్స్ 460, నిఫ్టీ 150 పాయింట్లు వృద్ధి 2021లో 24% పుంజుకున్న స్టాక్ మార్కెట్లు ముంబై, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన 2021 సంవత్సరానికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఉదయం ఆరంభం నుంచే సూచ�
ముంబై: ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు ఊపందుకున్నాయి. 2021 ఏడాది చివరి రోజున భారీ లాభాల్లో ట్రేడింగ్ మొదలవ్వడం విశేషం. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58,254 వద్ద.. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 17,338 వద�
Population Sex ratio in India | దేశంలో లింగనిష్పత్తి మెరుగుపడిందని ఇటీవలి ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వెలువరించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ.. వాస్తవపరిస్థితులను అవి ప్రతిబింబిస్తున్నాయా అనేదే సందేహం. ఎందుకంటే, జ
ముంబై : స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ప్లాట్ గా మొదలయ్యాయి. నేడు అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల ప్రభావం సూచీలపై కనిపించింది. దీంతో ఇవాళ సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంత
ముంబై: ప్రపంచ దేశాల్లో కరోనా తోపాటు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. భారత్ లోనూ కేసుల పెరుగుదలతో పాటు పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధిస్తున