మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి పలు రికార్డులు నెలకొల్పింది. రెండు ప్రధాన సూచీలు ఆల్టైమ్ గరిష్ఠస్థాయిని అందుకు�
Stock Market Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా దూసుకెళ్తున్నాయి. వారంలో
తొలిరోజైన సోమవారం భారీ లాభాలను నమోదు చేస్తూ.. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరాయి.
సెన్సెక్స్ తొలిసారిగా 1,383.93 పాయింట్ల �
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభంలో లాభాల్లో ట్రేడింగ్ మొదలైనా నష్టాల్లో కూరుకున్నాయి. తిరిగి ట్రేడింగ్ ముగియడానికి ముందు స్వల్ప లాభాలతో ముగిశాయి.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం జోరును కొనసాగించాయి. నిఫ్టీ ఈ ఏడాది సెంబర్ 20 తర్వాత తొలిసారిగా 20వేల మార్క్ను దాటగా.. సెన్సెక్స్ 727 పాయింట్లకుపైగా పెరిగింది. ఇవాళ ఉదయం మార్కెట్లు లాభాలతో మొదలవగ�
Stocks | ఐటీ స్టాక్స్ మీద ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టంతో 65,970 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏడు పాయింట్ల నష్టంతో 19,795 పాయింట్లతో సరి పెట్టుకు
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం ఫ్లాట్నోట్లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. �
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. మెటల్, బ్యాంకింగ్ షేర్లకు లభించిన మద్దతుతోపాటు ఫెడ్ వడ్డీరేట్ల పెంచే అవకాశాలు లేకపోవడం మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో సెషన్ లో నష్టాలు చోటు చేసుకున్నాయి. ఆటో స్టాక్స్, మెటల్ షేర్లు, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నష్టపోవడంతో ఇండెక్స్ లు నష్టాలతో ముగిశాయి.
Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, ఉదయం ఉదయం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభంల
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ వార్తలు వచ్చినప్పటికీ ఐటీ, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీల
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మెరిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 306.5 పాయింట్లు లబ్ధితో 65,982.5 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 19,762.5 పాయింట్ల వద్ద ముగిశాయి.
మార్కెట్ విలువ జూమ్ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద పెద్ద ఎత్తున పెరిగింది. బుధవారం ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3.29 లక్షల కోట్లు ఎగబాకింది.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో బుధవారం ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. పొద్దంతా అదే ఊపును కొనసాగించాయి.