రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు తిరోగమన బాట పట్టాయి. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు భారీగా నష్టపో
Sensex Closing Bell | దేశీయ బెంచ్మార్క్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు జీవనకాల గరిష్ఠానికి చేరగా మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో భారీగా పతనమయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్ నష్టాలతో మొదలైంది.
Sensex Closing Bell | కొత్త ఏడాది తొలిరోజు సోమవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరిన స్టాక్ దేశీయ బెంచ్ మార్కె సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు లేకపోవడం.. మదుపరులు లాభాల స్వీకరణకు
భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మన పాలకులతో పాటు ప్రపంచ దేశాలు భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నేటికీ మన దేశంలో సుమారు 28 కోట్ల జనాభా అర్ధాకలితో, 21 క�
భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 2023 ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆల్టైమ్ హై రికార్డులతో సూచీలు అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేయగా, ఆయా షేర్లు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది బాంబే స్టాక�
Stock Market Closing Bell | 2023లో సరికొత్త రికార్డులను నెలకొల్పిన భారత స్టాక్ మార్కెట్లు.. ఏడాది చివరి రోజు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్�
అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగో రోజూ బలమైన ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ �
శీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా తోడవడంతో మంగళవారం సూచీలు లా�
Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా దేశీయ సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఇవాళ ఉదయం సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి.
ఈ వారం మధ్యలో జరిగిన భారీ పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజూ సూచీలు పుంజుకున్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 242 పాయింట్లు లాభపడి 71,107 పాయింట్ల వద్ద ముగిసి�
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో గురువారం సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుం�
కొద్ది రోజులుగా జరిగిన భారీ ర్యాలీలో ఆర్జించిన లాభాల్ని నగదుగా మార్చుకునేందుకు ఒక్కసారిగా ఇన్వెస్టర్లు ఎగబడటంతో బుధవారం మార్కెట్ హఠాత్ పతనాన్ని చవిచూసింది. ట్రేడింగ్ ప్రారంభంలో భారీగా పెరిగిన స్ట
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత పతనమయ్యాయి. సెన్సెక్స్ 930.88 పతనమై 70,506.31 పాయింట్ల వద్ద ముగిసింది.
భారత స్టాక్ మార్కెట్ వచ్చే 2024లో 10 శాతంవరకూ ర్యాలీ చేస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. గత ఏడాదికాలంగా 17 శాతం పెరిగిన నిఫ్టీ 2024 సంవత్సరాంతానికి మరో 8-10 శాతం లాభపడుతుందని భావిస్తున్