తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
కరిగిన రూ.6 లక్షల కోట్ల సంపద మార్కెట్ తాజా పతనంతో రూ. 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.6,02,338.56 కోట్ల మేర తగ్గి రూ.3,85,97,298 కోట్లకు చేరింది.
Stock Market Opening Bell | దేశీయ బెంచ్ సూచీలు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమైంది. 72,723.53 పాయ
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో పాటు పలు రంగాల్లో అమ్మకాలతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే బెం
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ కేవలం 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నేషనల్
తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో భారీగా లాభపడ్డాయి. దేశ ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం ఉన్నట్లు వచ్చిన సంకేతాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల �
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ�
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస ఆరో రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఇవాళ ఉదయం 73,267.48 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. వరుసగా ఆరోరోజూ కొనుగోళ్ల మద్దతును కూడగట్టుకున్నాయి. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ మరో సరికొత్త స్థాయిని అధిరోహించి
Stock Market Close | వరుసగా ఆరో సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మళ్లీ 73వేల మార్క్ను దాటగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది.
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. దాంతో సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు ఉన్నా.. మార్క�
అమెరికా వడ్డీరేట్ల త్వరితంగా తగ్గవని సంకేతాలిస్తూ అక్కడి ఆర్థిక గణాంకాలు బలంగా వెలువడుతున్నప్పటికీ భారత్తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదొడుకులన్నప్పటికీ సానుకూలంగా ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలకు లభించిన మద్దతుతో నిఫ్టీ ఏకంగా 22 వేల మార్క్ను మళ్లీ అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం, మదుపరులు ఎగబడి కొనుగో