సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సాయం చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాల అమలుతో రాష్ట్రం స్వర్ణయ�
Supreme Court | సీనియర్ సిటిజన్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు అమలు చేసిన రైలు చార్జీల రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్
travel concession | వృద్ధులకు రైల్వే ఇచ్చే రాయితీ వల్ల రూ.1,600 కోట్లు భారం పడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రూ.45 లక్షల కేంద్ర వార్షిక బడ్జెట్ సముద్రంలో ఈ రాయితీ ఖర్చు ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ రెండు స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే టీ-24 టికెట్ ఇస్తున్న సంస్థ..
60 ఏండ్ల పైబడిన వృద్ధ మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో వారినీ కొనసాగించాలని నిర్ణయించింది. జిల్లాలోని ఆయా గ్రామాల్లో వృద్ధుల వివరా�
సీనియర్ సిటిజన్స్కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2023వ సంవత్సర డైరీల
‘వృద్ధులకు రైల్వే టికెట్పై రాయితీ ఇవ్వటం కుదరదు. సబ్సిడీలతో ఏటా రూ.59 వేల కోట్ల భారం పడుతున్నది’ ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు చెప్తున్న మాట. కానీ, అదే కేంద్రం బడాబాబులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున�