TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల
Air India | సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా (Air India) షాకిచ్చింది. ఎకానమీ క్లాస్లో ప్రయాణించే వయోవృద్ధులు, విద్యార్థులకు బేసిక్ ఫేర్పై గతంలో 50 శాతం
వృద్ధాప్యం శరీరానికి సంబంధించిందే తప్ప మనసుకు కాదని, మనిషి బతికినంత కాలం సమాజ శ్రేయస్సు, కుటుంబ సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అక్టోబర్1 సీనియర�
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సీనియర్ సిటిజన్లకు శుభవార్తను అందించింది. ప్రత్యేక డిపాజిట్ స్కీంను మరోసారి పొడిగించింది. ఎస్బీఐ ‘వీకేర్' పేరుతో ప్రకటించిన ప్రత్యేక డిపాజిట
బీజేపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. పెరిగిన ధరలతో దేశంలో సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు.. దేశాన్ని సరైన బాటలో నడిపేందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్క సమర్థవంతమైన నాయకుడు
మన రాష్ట్రాన్ని అత్యుత్తమంగా నిలిపిన సీఎం కేసీఆర్ కార్యదక్షతతో దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగ�
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో పట్టణం, మండలానికి మం జూరైన 1300 పింఛన