ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను అందిస్తున్నది. ఎస్బీఐ వుయ్కేర్ పేరుతో వచ్చిన ఈ ఎఫ్డీ కాలపరిమితి 5-10 ఏండ్
ఆర్థిక ప్రణాళికలో ట్యాక్స్ సేవింగ్స్ కీలకం. సరైన పద్ధతిలో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో పన్నులను ఆదా చేసుకోవచ్చు. సాధారణంగానే సీనియర్ సిటిజన్లకు మరిన్ని అవకాశాలుంటాయి.
‘శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయ్యిందిరా? ఎన్నేళ్లయ్యిందిరా సంతృప్తిగా రెండుపూటలా భోజనం చేసి? ఇంకా నీకెందుకురా ఈ కంచి గరుడ సేవ?’ శంకరాభరణం సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర శంకరశాస్త్రిని నిలదీసే సన్నివేశ
రైలు చార్జీల్లో వృద్ధులు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరించాలన్న డిమాండ్పై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోసారి సమాధానం దాటవేశారు. రైల్వే ప్రయాణాల చార్జీల్లో ప్రయాణికులకు ఇప్పటికే 55 శాతం రాయిత�
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ఒక్కో బ్యాంక్ క్రమంగా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంట్లో భాగంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వరకు పెంచింది.
Vote | వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3.30 లక్షల మంది వికలాంగులు, 80 ఏ�
వచ్చే నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తున్నది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ �
వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ సర్కారు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా మరెక్కడా లేనివిధంగా రూ.2016 పింఛన్ను అందిస్తూ మలి దశలో ఆర్థిక బరోసా అందిస్తున్నది. వారికోసం దేశంలోనే తొలిసారి 14567�
‘పనిచేసే సర్కారును ఆదరించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి దీవించాలి’ అని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.
Mutual Funds | యువకులు, వేతన జీవులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు తమ రిటైర్మెంట్ ఫండ్స్ లో కొద్దిమొత్తమే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం బెటరని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా గాయత్రినగర్లో సుమారు రూ.40లక్షల అంచనా వ్యయంతో సీనియర్ సిటిజన్స్ భవనం
ప్రతి ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ కుటిల విధానం. మాటమీద నిలబడని నైజం. అధికారదాహంతో అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందు�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. సంస్థలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని త�