మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో సోమవారం స్వాతం�
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు పూర్తి భరోసా ఇస్తున్నదని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం ఆమె జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 87మందికి రూ.32,23,500 విలువైన సీఎంఆర
కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. స్వత
వృద్ధులకు టికెట్ రాయితీపై కేంద్రం కొత్త మెలిక న్యూఢిల్లీ, జూలై 27: ఆదాయ పెంపు పేరిట రైల్వేశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు పేద, మధ్యతరగతి ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు భారంగా పరిణమిస్తున్నాయి. రైళ్లలో వృద్ధులక�
ప్రస్తుత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శరవేగంగా ఆధునీకరణ జరుగుతుండడంతో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కడుపున పుట్టినవారు పట్టి
‘దివ్యాంగుల, వయో వృ ద్ధులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నది’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. �
రాష్ట్రంలో వయోవృద్ధులకు కొడుకులు, కోడళ్ల నుంచే వేధింపులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వృద్ధులను వేధిస్తున్నవారిలో 56% మంది కొడుకులు, 13% మంది కోడళ్లు ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. వేధింపులకు గురవుతున్న
వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
చిన్నపిల్లలనుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నారు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే అన్ని వయసులవారు నిత్యం ఓ అరగంటపాటైన