న్యూఢిల్లీ : నలుగురు విదేశీయుల నుంచి రూ 42 కోట్ల విలువైన 85.5 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోల్టెన్ మెటల్ ఆపరేషన్లో భాగంగా చత్తార్
హిమాయత్నగర్ : గుట్టుచప్పుడు కాకుండా నిషేదిత గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తున్న పాన్దుకాణాలపై ఆదివారం నారాయణగూడ పోలీసులు దాడులు నిర్వ హించారు. సీఐ భూపతి గట్టుమల్లు ఆదేశాల మేరకు ఏఏస్సై సుబ్బారావు, పోలీ�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు 10 లక్షల సౌదీ రియాల్ (కరెన్సీ) స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. జి9 459 విమానంలో హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ఓ ప్రయాణ
బెంగళూర్ : ఎన్సీబీ అధికారులు బెంగళూర్లో భారీ ఆపరేషన్ చేపట్టి లెహెంగాల్లో దాచిన రూ కోట్ల విలువైన మూడు కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లెహెంగాల్లో దాచిన డ్రగ్స్ను అధికారుల కండ్లు �
భద్రాచలం: పట్టణంలోని రెవిన్యూ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. రెవిన్యూ కాలనీలో బియ్యం కొంటున్నారని అందినసమాచారంతో ఆర్ఐ నరసింహారావు ఆ
శంషాబాద్ రూరల్, అక్టోబర్ 16: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. దోహ నుంచి ఎయిర్ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని సోదాచేయగా.. విదేశీ కరెన్సీ 49.999 (ఖతార్) రియాల్ �
వర్గల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ ఫారెస్ట్ అధికారులు, గౌరారం పోలీసులు తెలిపిన వి
బెంగళూర్ : నిఘా నేత్రాలను దాటుకుని దేశంలోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ను అధికారులు రట్టు చేశారు. బెంగళూర్లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ 2.4 కోట్ల విలువైన
ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబై నుంచి శనివారం రాత్రి గోవా వెళుతున్న ఓడలో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల దాడుల్లో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ఖాన్ కుమారుడు ఆర
Crime News | గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులో 25 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ అసన్సోల్లోని దుర్గాపూర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సరిహద్దు ప్రాంతంలో నాకా బందీ నిర
కోల్కతా: రూ.57 కోట్ల విలువైన పాము విషాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ దక్షిణ దీనాజ్పూర్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడున్న 137వ బిఎస్ఎఫ్ �