గుజరాత్లోని కండ్లా పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. కచ్ జిల్లాలోని కండ్లా పోర్ట్ నుంచి గుజరాత్ ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 260 కిలోల హెరాయిన్�
అసోంలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును గువహటి పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ రాకెట్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు రూ 7.5 కోట్ల విలువైన 750 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ : వాంకిడి మండల కేంద్రంలో పోలీసులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ ముస్తఫా అనే వ్యాపారి గోదాంలో గుట్యా ప్యాకెట్లు నిల్వ ఉంచినట్లు అందించిన పక్కా సమాచారం మ�
saudhi currecny seized in shamshabad airport | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(shamshabad airport)లో అధికారులు అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించి, దుబాయి
చెన్నై : రూ 10 కోట్ల విలువైన 20 టన్నుల ఏ గ్రేడ్ స్మగుల్డ్ ఎర్ర చందనం దుంగలను తమిళనాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మధురై-ట్యుటికోరిన్ జాతీయ రహదారిలో పూడూర్ పందియపురం టోల్ప్లాజా సమ�
Gold biscuits | రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత పక్షం రోజులుగా థియేటర్లపై దాడుల పర్వానికి ఫుల్స్టాప్ పడింది. ఏపీలోని సినిమా థియేటర్ల యజమానులకు ఊరట కలిగించేలా తీపి కబురు అందించింది. ఇప్పటివరకు సీజ్ చేసిన తొమ్మిది జిల్ల�
జైపూర్: బంగారం అక్రమ రవాణా ప్రయత్నం బెడిసి కొట్టింది. షేవింగ్ చేసుకునే ట్రిమ్మర్లో దాచిన గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివ�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఐ ఫోన్లు పట్టుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం… షార్జానుంచి ఓ ప్రయాణీకుడు జి9-458 విమానం లో హైదరాబాద్ వచ్చాడు. అతనిపై అనుమానం రాగా అతని వెంట తె
న్యూఢిల్లీ : నలుగురు విదేశీయుల నుంచి రూ 42 కోట్ల విలువైన 85.5 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోల్టెన్ మెటల్ ఆపరేషన్లో భాగంగా చత్తార్