saudhi currecny seized in shamshabad airport | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(shamshabad airport)లో అధికారులు అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించి, దుబాయి
చెన్నై : రూ 10 కోట్ల విలువైన 20 టన్నుల ఏ గ్రేడ్ స్మగుల్డ్ ఎర్ర చందనం దుంగలను తమిళనాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మధురై-ట్యుటికోరిన్ జాతీయ రహదారిలో పూడూర్ పందియపురం టోల్ప్లాజా సమ�
Gold biscuits | రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత పక్షం రోజులుగా థియేటర్లపై దాడుల పర్వానికి ఫుల్స్టాప్ పడింది. ఏపీలోని సినిమా థియేటర్ల యజమానులకు ఊరట కలిగించేలా తీపి కబురు అందించింది. ఇప్పటివరకు సీజ్ చేసిన తొమ్మిది జిల్ల�
జైపూర్: బంగారం అక్రమ రవాణా ప్రయత్నం బెడిసి కొట్టింది. షేవింగ్ చేసుకునే ట్రిమ్మర్లో దాచిన గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివ�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఐ ఫోన్లు పట్టుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం… షార్జానుంచి ఓ ప్రయాణీకుడు జి9-458 విమానం లో హైదరాబాద్ వచ్చాడు. అతనిపై అనుమానం రాగా అతని వెంట తె
న్యూఢిల్లీ : నలుగురు విదేశీయుల నుంచి రూ 42 కోట్ల విలువైన 85.5 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోల్టెన్ మెటల్ ఆపరేషన్లో భాగంగా చత్తార్
హిమాయత్నగర్ : గుట్టుచప్పుడు కాకుండా నిషేదిత గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తున్న పాన్దుకాణాలపై ఆదివారం నారాయణగూడ పోలీసులు దాడులు నిర్వ హించారు. సీఐ భూపతి గట్టుమల్లు ఆదేశాల మేరకు ఏఏస్సై సుబ్బారావు, పోలీ�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు 10 లక్షల సౌదీ రియాల్ (కరెన్సీ) స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. జి9 459 విమానంలో హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ఓ ప్రయాణ
బెంగళూర్ : ఎన్సీబీ అధికారులు బెంగళూర్లో భారీ ఆపరేషన్ చేపట్టి లెహెంగాల్లో దాచిన రూ కోట్ల విలువైన మూడు కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లెహెంగాల్లో దాచిన డ్రగ్స్ను అధికారుల కండ్లు �
భద్రాచలం: పట్టణంలోని రెవిన్యూ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. రెవిన్యూ కాలనీలో బియ్యం కొంటున్నారని అందినసమాచారంతో ఆర్ఐ నరసింహారావు ఆ