IT Raids : పన్ను ఎగవేతలకు పాల్పడిన కాన్పూర్కు చెందిన పొగాకు కంపెనీపై ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. కంపెనీ యజమాని ఇంటిపై జరిపిన దాడుల్లో రూ. 4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్
Cash Seized From Car | ఒక బ్యాంకు వద్ద అనుమానాస్పదంగా రెండు కార్లు నిలిచి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ కార్లను తనిఖీ చేశారు. ఒక కారులో రూ.2.64 కోట్ల నగదు ఉండటం చూసి షాకయ్యారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్ చేశారు.
మనీ ల్యాండరింగ్ కేసులో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్కు చెందిన రూ. 24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సీజ్ చేసింది.
Rajasthan polls | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan polls) నవంబర్ 25న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మూడు వారాల్లో సుమారు రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ఉచితాలకు సంబంధించిన డబ్బు, మద్యం, బంగారు ఆ�
Karimnagar | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో విజిలెన్స్, సివిల్ సైప్లె అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. ఇందులో అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం(illeg
Fake cotton seeds | నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి 80లక్షల విలువగల నకిలీ విత్తనాలను(Fake cotton seeds) స్వాధీనం చేసుకున్నారు.
RTA | నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపించారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ హయత్నగర్ పరిధిలోని
ఈ సారి ఎన్నికల్లో నవంబర్ 29 నాటికి స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.290.24 కోట్లకు చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల కన్నా 10.66 రెట్లు ఎక్కువని చెప్పారు.