Karimnagar | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో విజిలెన్స్, సివిల్ సైప్లె అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. ఇందులో అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం(illeg
Fake cotton seeds | నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి 80లక్షల విలువగల నకిలీ విత్తనాలను(Fake cotton seeds) స్వాధీనం చేసుకున్నారు.
RTA | నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపించారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ హయత్నగర్ పరిధిలోని
ఈ సారి ఎన్నికల్లో నవంబర్ 29 నాటికి స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.290.24 కోట్లకు చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల కన్నా 10.66 రెట్లు ఎక్కువని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలోని దేవుడి భూములను కొందరు ఆక్రమించారు. ఆలయాల ఆస్తులను ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే, ఎంతో విలువైన ఆయా భూములను కాపాడేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Munugode | మునుగోడు (Munugode) ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అత్యంత ఖరీదైన వాచ్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు.