Rare reptiles: సరీసృపాల జాతికి చెందిన అరుదైన పాములను ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి వాటిని సీజ్ చేశారు.
ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని రెండు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు.
Terrorist hideout busted | ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
INAVOLU | హనుమకొండ (ఐనవోలు): అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లును పట్టుకున్నట్లుగా ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు. మండంలోని నందనం ఆకేరు వాగు నుంచి ఎటువంటి అనమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేస్త�
gold bars, luxury watches in flat | డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తాళం వేసి ఉన్న ఫ్లాట్లో సోదా చేశారు. రూ.80 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, లగ్జరీ వాచీలు చూసి కంగుతున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్
Crocodile head | ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఒక ప్రయాణికుడిపై సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. అతడి లగేజ్ను తనిఖీ చేశారు. బ్యాగ్లో మొసలి తల ఉండటం చూసి షాక్ అయ్యారు. దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక�
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో ఎన్నికల సంఘం అధికారులు కారులో ఉన్న 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సుపా టోల్ప్లాజా వద్ద గురువారం ఉదయం ఆ కారును తనిఖీ చేశారు.
banned firecrackers: నిషేధిత బాణాసంచాను పేల్చిన సుమారు 600 మందిని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో ఆ అరెస్టులు జరిగాయి. సుమారు 700 కేజీల నిషేధిత బాణాసంచాను పోలీసులు సీజ్ చేశారు.
Liquor Seized From HP Oil Tanker | ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. దీంతో ఆ ట్యాంకర్ను వెంబడించారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని వదిలి డ్రైవర్, వ్యాపారి పారిపోయారు.
EVM | స్వాధీనం చేసుకున్న ఈవీఎంలను అప్పగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను విడుదల చేయాలని అభ్యర్థించింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు �
drugs seized | డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు రైడ్ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద
Manipur | మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా మూడు జిల్లాల్లో తనిఖీలు నిర
Adilabad | ప్రభుత్వం పేదలకు అందించే (పీడీఎఫ్) రేషన్ బియ్యాన్ని(Ration rice) అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు రేషన్ బియ్యం తరలిస్తున్�