tax raids | ఫైనాన్స్ సంస్థల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు రైడ్ చేశారు. మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. రూ.170 కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Kerala woman | ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గోషిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ సిబ్బందిలోని కేరళ మహిళ స్వదేశానికి చేరుకున్నది. భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ గురువారం తన ర�
Indians onboard ship | ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కంపెనీ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో వారి భద్రత, విడుదల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబ�
DGP Ravigutpa | తెలంగాణలో ఎన్నికల కోడ్(Election Code) అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రూ. 49. 2 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు.
Hawala money | ఎస్ఆర్నగర్(SR Nagar) పరిధిలో భారీగా హవాలా(Hawala money) నగదు పట్టుబడింది. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వద్ద రూ.13 లక్షల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
IT Raids : పొగాకు వ్యాపారి నివాసం, కాన్పూర్లోని కంపెనీ సముదాయాలపై మూడు రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఆదాయ పన్ను అధికారులు ఇప్పటివరకూ రూ. 4.3 కోట్ల నగదు రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేస
IT Raids : పన్ను ఎగవేతలకు పాల్పడిన కాన్పూర్కు చెందిన పొగాకు కంపెనీపై ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. కంపెనీ యజమాని ఇంటిపై జరిపిన దాడుల్లో రూ. 4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్
Cash Seized From Car | ఒక బ్యాంకు వద్ద అనుమానాస్పదంగా రెండు కార్లు నిలిచి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ కార్లను తనిఖీ చేశారు. ఒక కారులో రూ.2.64 కోట్ల నగదు ఉండటం చూసి షాకయ్యారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్ చేశారు.
మనీ ల్యాండరింగ్ కేసులో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్కు చెందిన రూ. 24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సీజ్ చేసింది.
Rajasthan polls | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan polls) నవంబర్ 25న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మూడు వారాల్లో సుమారు రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ఉచితాలకు సంబంధించిన డబ్బు, మద్యం, బంగారు ఆ�