Manipur | మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా మూడు జిల్లాల్లో తనిఖీలు నిర
Adilabad | ప్రభుత్వం పేదలకు అందించే (పీడీఎఫ్) రేషన్ బియ్యాన్ని(Ration rice) అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు రేషన్ బియ్యం తరలిస్తున్�
Black jaggery | గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం( Black jaggery) అక్రమ రవాణా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని బిజినపల్లి మండలం తెలకపల
vehicles seized | నిషేధిత టైగర్ రిజర్వ్లోకి కొందరు అక్రమంగా ప్రవేశించారు. పలు వాహనాల్లో లోపలకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు స్పందించారు. సుమారు 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Gutka packets seized | ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad) భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు(Gutka packets) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వ
Ganja | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో భారీగా గంజాయి(Huge ganja) పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తనిఖీలు చేపట్టారు.
Cocaine Seized | గుజరాత్లోని కచ్ తీరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ను గుర్తించారు. ఒక చోట దాచిన కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ రూ.130 కోట్లు ఉంటుందని తెలిపార
Gold Smuggling | గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు అడ్డుకున్నారు. ఒక ఇంటిని చుట్టుముట్టారు. గ్రామస్తుల సమక్షంలో తనిఖీ చేశారు. కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుక
Ganja | భద్రాచలంలో(Bhadrachalam) భారీగా గంజాయిని(Huge ganja) పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు కూనవరంలోని ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో తనిఖీలు చేప ట్టారు.
tax raids | ఫైనాన్స్ సంస్థల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు రైడ్ చేశారు. మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. రూ.170 కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Kerala woman | ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గోషిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ సిబ్బందిలోని కేరళ మహిళ స్వదేశానికి చేరుకున్నది. భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ గురువారం తన ర�