ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు రట్టు చేశారు. రూ.1,026 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముంబైలో ఓ డ్రగ్స్ సరఫరాద�
అమెరికాకు చెందిన ప్రసిద్ధి దుస్తుల కంపెనీ లెవైస్, రాప్పా లౌరెన్, పోలో బ్రాండ్ల పేరిట నకిలీ వస్ర్తాలను విక్రయిస్తున్న ఓ బట్టల షోరూం నిర్వాహకులపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పంజాబ్ పోలీసులతో కలిసి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్లో ముంద్రా పోర్ట్ నుంచి 75.3 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేశారు.
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనం జైన్ సహా మంత్రి సహచరుల ఇండ్లపై జరిపిన ఈడీ దాడుల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం లభ్యమైంది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో టాంజానియా దేశస్థుడి నుంచి భారీ ఎత్తున హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న అతడు జొహాన్నెస్ బర్గ్ నుంచి దుబా య్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వ�
హరియాణకు చెందిన చిన్న పట్టణం ఫతేబాద్లో పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. గత నాలుగు నెలలుగా ఫతేబాద్ పోలీసులు 2 కిలోలకు పైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ: షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ కంపెనీ ఫోరెక్స్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. స్మార్ట్ఫోన్ రంగం�
గుజరాత్లోని కండ్లా పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. కచ్ జిల్లాలోని కండ్లా పోర్ట్ నుంచి గుజరాత్ ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 260 కిలోల హెరాయిన్�
అసోంలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును గువహటి పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ రాకెట్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు రూ 7.5 కోట్ల విలువైన 750 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ : వాంకిడి మండల కేంద్రంలో పోలీసులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ ముస్తఫా అనే వ్యాపారి గోదాంలో గుట్యా ప్యాకెట్లు నిల్వ ఉంచినట్లు అందించిన పక్కా సమాచారం మ�