ఉమ్మడి జిల్లాలోని దేవుడి భూములను కొందరు ఆక్రమించారు. ఆలయాల ఆస్తులను ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే, ఎంతో విలువైన ఆయా భూములను కాపాడేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Munugode | మునుగోడు (Munugode) ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అత్యంత ఖరీదైన వాచ్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు రట్టు చేశారు. రూ.1,026 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముంబైలో ఓ డ్రగ్స్ సరఫరాద�
అమెరికాకు చెందిన ప్రసిద్ధి దుస్తుల కంపెనీ లెవైస్, రాప్పా లౌరెన్, పోలో బ్రాండ్ల పేరిట నకిలీ వస్ర్తాలను విక్రయిస్తున్న ఓ బట్టల షోరూం నిర్వాహకులపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పంజాబ్ పోలీసులతో కలిసి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్లో ముంద్రా పోర్ట్ నుంచి 75.3 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేశారు.
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనం జైన్ సహా మంత్రి సహచరుల ఇండ్లపై జరిపిన ఈడీ దాడుల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం లభ్యమైంది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో టాంజానియా దేశస్థుడి నుంచి భారీ ఎత్తున హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న అతడు జొహాన్నెస్ బర్గ్ నుంచి దుబా య్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వ�