కార్డన్ సెర్చ్| నిర్మల్: జిల్లాలోని ముథోల్లో పోలీసులు నాకాబంధీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ముథోల్లోని నాయబాది కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో.. సరైన పత్రాలు ల�
కాగజ్నగర్| కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గుట్కా పట్టుబడింది. జిల్లాలోని కాగజ్నగర్ శివారులోని చింతగూడ రైల్వే గేట్ సమీపంలో గుట్కా డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం చింతగ
రైస్మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టివేత | అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి (పీడీఎస్) పాలిష్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా 250 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శనివారం రాత్రి సీజ్ చేశారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని మందమర్రి పట్టణంలో నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు, మందమర్రి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
బెంగళూర్ : అధికారుల కండ్లు కప్పి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. రూ 4.7 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను బెంగ�
వాషింగ్టన్: అమెరికా చేరిన భారతీయ ప్రయాణికుడి లగేజ్లో ఆవు పేడతో చేసిన రెండు పిడకలను విమానాశ్రయంలోని కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం �
చెన్నై : కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 �
లక్నో: సుమారు రూ.1.88 కోట్ల విలువైన 33 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి వ�