లక్నో: సుమారు రూ.1.88 కోట్ల విలువైన 33 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి వ�
లక్నో: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తయారు చేసిన 200 కేజీల జిలేబీలు, 1,050 సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయడంతోపాటు పది మందిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ఉ�
జోగులాంబ గద్వాల : తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు 14 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని హిందూపూర్ వెళ్
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.11.50లక్షల విలువ చేసే కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర�