లక్నో: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తయారు చేసిన 200 కేజీల జిలేబీలు, 1,050 సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయడంతోపాటు పది మందిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ఉ�
జోగులాంబ గద్వాల : తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు 14 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని హిందూపూర్ వెళ్
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.11.50లక్షల విలువ చేసే కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర�