మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతు�
ఒక మతం మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టయి జైల్లో ఉన్న బైరి నరేశ్ భద్రత కోసమే పరిగి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించినట్టు న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హైకోర్టుకు నివే�
వేములవాడ రాజన్న ఆలయంలో గురువారం ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆలయంలోకి ఉగ్రవాదులు, తీవ్రవాదులు చొరబడినప్పుడు వారి నుంచి భక్తులను ఎలా కాపాడాలి..? ఇదే క్రమంలో భక్తు
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, ఎన్నో ఏండ్లుగా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుర్తుంపులేక పోవడంతో ప్రభుత్వం నుంచే వచ్చే బెన్ఫిట్ రాక చాలా మంది ఇబ్బందులు పడ్డారని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డ
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహిస్తుందని ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వా ర్షిక నివేది�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మనఊరు..
DGP Mahender reddy | అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని
ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయ్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట
Pilot Rohit Reddy | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోహిత్ రెడ్డికి 4+4 గన్మెన్లను