DGP Mahender reddy | అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని
ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయ్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట
Pilot Rohit Reddy | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోహిత్ రెడ్డికి 4+4 గన్మెన్లను
Chandrababu | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉండగా, నేటి నుంచి అదనంగా
షోపియాన్ జిల్లాలోని చోటిగామ్ అనే గ్రామం అది. ఆ పల్లెలో మొత్తం 19 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 17 కుటుంబాలు ముస్లింలవి కాగా, మిగతా రెండు పండిట్లవి.
దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. స్నేహితురాళ్లతో వెళ్దామన్నా.. ఏవేవో ఆటంకాలు. భద్రతపై అనుమానాలు. ఇప్పుడు మహిళలు
మహానగరం మరింత సురక్షితంగా మారుతోంది. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరాన్ని అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఔటర్ రింగు రోడ్డు పర�
చ్చే నెల 9న జరిగే మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగిపోయేలా చూడాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియంలో జరిగిన సమన్వయ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం షియా క�