Chandrababu | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉండగా, నేటి నుంచి అదనంగా
షోపియాన్ జిల్లాలోని చోటిగామ్ అనే గ్రామం అది. ఆ పల్లెలో మొత్తం 19 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 17 కుటుంబాలు ముస్లింలవి కాగా, మిగతా రెండు పండిట్లవి.
దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. స్నేహితురాళ్లతో వెళ్దామన్నా.. ఏవేవో ఆటంకాలు. భద్రతపై అనుమానాలు. ఇప్పుడు మహిళలు
మహానగరం మరింత సురక్షితంగా మారుతోంది. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరాన్ని అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఔటర్ రింగు రోడ్డు పర�
చ్చే నెల 9న జరిగే మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగిపోయేలా చూడాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియంలో జరిగిన సమన్వయ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం షియా క�