Secunderabad | ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో రణరంగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్య
Security | అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష�
Salman Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను రెట్టింపు చేసింది. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్లను చంపుతామంటూ ఆదివారం బెదిరింపు లేఖలు వచ్చాయి.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని వినయ్ మార్గ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ సెక్యూరిటీ హెడ్క్వార్టర్స్లో శనివారం ఉదయం 11.15 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. పోలీ�
సొంత పార్టీపై తరచూ విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్ర మోదీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో తీసుకెళ్లడంలో ప్రధాని విఫలమయ్యారని దుయ్యబట్టా�
నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్బజార్ �
శ్రీరామనవమి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై శనివారం బంజారాహిల్�