శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రను నిర్వహిస్తారు
అత్యంత కీలకమైన విద్య, వైద్యం, భద్రతా రంగాల్లో ఏకంగా 52 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రధాన శాఖల బలోపేతానికి చర్యలు చేపట్టింది
Minister Srinivas goud | మంత్రి శ్రీనివాస్గౌడ్కు (Minister Srinivas goud) భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ విభాగం నిర్ణయించింది. ఇటీవల హత్య కుట్రకోణం బయట పడటంతో ఆయనకు భద్రత పెంచాలని అధికారులు నిర్ణయించారు.
అసదుద్దీన్ ఒవైసీ భద్రత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశం చివరన ఆయన ఈ విషయం వెల్లడించారు
PM Modi | ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. 8 వేల మంది పోలీసుల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్పై (Asaduddin Owaisi) కాల్పుల ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ప్రార్థనలు కావడంతో ముందు జాగ్రత్తగా పాతబస్తీలో
మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ సేవలపై టెలికం శాఖ న్యూఢిల్లీ, మే 24: మొబైల్ ఫోన్ వినియోగదారులు త్వరలో తమ సిమ్ కార్డును మార్చకుండానే కేవలం ఓటీపీ ద్వారా పోస్ట్పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు, ప్రీపెయి�