Ram Temple | భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు. రద్దీ నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (
Ayodhya | అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమం కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తుండగా.. వేడుకకు వేర్పాట్ల
శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. చార్మినార్ పోలీసు స్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు. పీఎస్లో రికార్డులు పరిశీలించిన సీ�
Security | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas war) మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలో ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో ఇజ్రాయెల్ వైపున ఇప్పటివరకూ 400 మందికి పైగా మరణించారు.
Chathish Garh CM Bhupesh Baghel | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని పార్టీల కార్యక్రమాలకు పూర్తి భద్రత కల్పించాలని నిర్ణయించామని సీఎం భూపేష్ భాఘెల్ తెలిపా�
Minister Talasani | శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
TTD | కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉందని ఆక్టోపస్(Octopus ) అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు.
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 60 మందికిపైగా విదేశీ ప్రతిన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్ష
Wrestlers Protest | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని టాప్ వుమెన్ రెజ్లర్లు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే�
ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీస్ అధికారులతో కలసి డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణం మొత్తం కలియదిరిగి ఏ�