తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు
Gujarat Assembly Polls | గుజరాత్లో రెండో దశ (చివరి దశ) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతున్నది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం
రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ �
59,079మందికి కంటి అద్దాల పంపణీ చేశారు. 30,851 మందిని చికిత్సలకు సిఫార్సు చేశారు. మెదక్ జిల్లాలో 4,39,316 మందికి కంటి పరీక్షలు చేసి, 61,695 మందికి కంటి అద్దాలు అందించారు. 13,246 మందికి చికిత్సల కోసం సిఫార్సు చేశారు. ఇక సంగారెడ్�
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు
వానకాలం ముగియడంతో అధికారులు వాటర్షెడ్-2.0 పథకం అమలుపై దృష్టి సారిస్తున్నారు. గత ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకంలో 20 జిల్లాల్లో 34 క్లస్టర్లలో 1.41 లక్షల హెక్లార్లను ఎంపిక చేశారు
రెండో విడుత కంటివెలుగు కార్యక్రమానికి వైద్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్న�
సబ్సిడీ గొర్రెల కొనుగోలుకు మునుగోడు నియోజకవర్గం నుంచి నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే.. బీజేపీ కుట్రలు చేసి వారి ఖాతాల్లో నగదు పడకుండా అడ్డుకున్నదని గొర్రెలు, మ
హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశకు నిధులు కేటాయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి సోమవారం ల�
గొల్ల, కురుమల వృత్తికి జీవం పోయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు సర్కారు గొర్రెల పంపిణీ చేపడుతున్నది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే �
రెండవ విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండవ విడతలో 1280 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో 3866 మంది ల�
ఆర్థికంగా వెనుకబడిన గొల్ల, కురమల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుత పంపిణీతో ఆశించిన ఫలితాలు రావడంతో రెండో విడు�
గొర్రెల పంపిణీ పథకం కింద గొల్లకురుమలందరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారని, రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.4,593 కోట్లు మంజూరు చేశారని రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్�
నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. సొంతిల్లు రావడంతో లబ్ధిదారుల్లో డబుల్ సం తోషం నెలకొంది. ఇల్లు లేని నిరుపేదలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం వరంగా మారింది. శుక్రవారం దుబ్బాక
ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించింది. ఇప్పటికే తొలివిడతగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చిన ఆర్థికశాఖ తాజాగా మరో 3,3