Manipur polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్లో ఇవాళ్టితో కలిపి
Manipur | మణిపూర్లో (Manipur) రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది.
మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధకశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త లబ్ధిదారులు వారి వాటా కింద డీడీలు చెల్లించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి, రెండు విడతల్�
T-HUB | టీ హబ్-2 ప్రారంభోత్సవానికి సిద్ధం : మంత్రి కేటీఆర్ | తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మణిహారమైన టీ-హబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధమైందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించార�
తొలి త్రైమాసికంలో రూ.24 వేల కోట్ల రాబడి పథకాల రూపంలో ప్రజలకే పంపిణీ 63 లక్షల మందికి రూ.7,500 కోట్ల రైతుబంధు ఆసరా పెన్షన్లకు రూ.981 కోట్లు విడుదల 6 వేల కోట్లతో రెండో విడుత గొర్రెల పంపిణీ నూతన పీఆర్సీతో 9 లక్షల కుటుంబా
సైబర్ వారియర్స్ | సైబర్ నేరాల దర్యాప్తుపై పోలీసులు మరింత దృష్టిసారించారు. గ్రామీణ పోలీస్స్టేషన్లలో సిబ్బంది సైతం సైబర్నేరాల పరిశోధనలో నైపుణ్యం సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా 1,989 మంద�
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. కరోనా నిబంధనలు, పూర్తి జాగ్రత్తల మధ్య సమావేశాలు నిర్వహిస్తామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్�
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా రెండో దశ టీకా ఇచ్చే కార్యక్రమం దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. 70 ఏండ్ల వయసు పైబడినవారితోపాటు 45 ఏండ్లు పైబడి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి టీ�