అంధత్వ వ్యాధులను పూర్తిస్థాయిలో నిర్మూలించి.. తెలంగాణ బిడ్డల కండ్లలో కాంతులు నింపాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటిసారి లక్షల
కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర�
‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు మన పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ముఖ్యమైనవి కండ్లు. అవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. వాతావరణంలో వచ్చే మార్పులు, మన అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల కంటి జ
ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మండల ప్రత్యేక�
కంటి వెలుగు మొదటి విడుత కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ నెల 18 నుంచి రెండో విడు త ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. 100 రోజుల పాటు ఇది కొనసాగనున్నది.
రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీనివాస్ వైద్యసిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని గంథంపల్లి, బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి క�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్, కంటి వెలుగు జిల్ల�
రెండో వి డుత కంటివెలుగు కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, వనపర్తి జిల్లాలో ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూ �
రాష్ట్రంలో కంటి చూపుతో బాధ పడుతున్న వారికి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, వారికి అద్దాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని �
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు వైద్యశిబిరాల్లో చికిత్స చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి అన్నారు.
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పిలుపునిచ�
కంటి సమస్యలు దూరం చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రెండో దఫా జనవరి 18 నుంచి నిర్వ
ప్రభుత్వం గొల్లకురుమల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తెలిపారు.