రెండో విడత 3.38 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్లోని సంస్థ �
దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్లకుర్మల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. 75శాతం సబ్సిడీపై 1.75 లక్షల విలువైన 21 గొర్రెల యూనిట్ను 43.450కే అందిస్తున్నది. అందించిన గొర్రెలతో సంప�
అంధత్వ నివారణకు చేపట్టిన రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది. యువత, వృద్ధులు, మహిళలు ఇలా.. అందరూ శిబిరాలకు ఉత్సాహంగా వచ్చి నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి వెలుగు కార�
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే బైక్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు తదితర అన్ని వెహికిళ్లలో బీఎస్ 6 ప్రమాణాలు పాటించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏప�
పేదల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ అమలు చే స్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. శుక్రవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహ
తెలంగాణను అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ‘కనుల’ పండువలా ప్రారంభమైంది. తొలిరోజు కంటి పరీక్షలు �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం గురువారం కనుల పండుగలా ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ర
కంటి వెలుగు రెండో విడుత అట్టహాసంగా మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో అంకురార్పణ చేయగా, గురువారం నుంచి అంతటా శిబిరాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 42 శిబ�
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్లో అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్ప
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. మొదటి రోజు పరీక్షలు చేయించుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చ�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
నేటి నుంచి నిర్వహించే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభించగా, గురువారం ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. డివిజన్లోని హుస్నాబాద్,
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో మెదక్ జిల్లాలో సుమారు 4,72,802 మంది
అంధత్వరహిత తెలంగాణకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభం కానున్నది. ఖమ్మం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం