ఎస్సీ నిరుద్యోగులకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందించే రుణాన్ని బ్యాంకుకు లింకేజీ లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ రుణ
బ్యాంకులు అర్హులకు సకాలంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట అధ్యక్షతన బుధవ�
మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో బుధవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. మతం మారిన దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తింపజేయాలన్న పిటిషన్పై కోర�
‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాట
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
పవర్ టారిఫ్ నిర్ధారణకు మూడు నెలల్లోగా విధివిధానాలు రూపొందించాలని అన్ని రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల రూపకల్పనకు విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 61లో పొంద
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. జార్ఖండ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు (శ్రీపాద సాగర్)లో భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం అందిస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు.
బీటెక్లో చేరి సాఫ్ట్వేర్ కొలువు కొట్టి.. లక్షల్లో జీతాలు పట్టాలని విద్యార్థులు కలలు కంటుంటారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించేందుకు లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్లకు వెళ్తుంటారు. చివరికి పోటీ
తెలంగాణ దేశానికి ధాన్య భాండాగారంగా మారిందని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్నదాతల మేలు కోసమే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపా�
కర్ణాటకలో పెంచిన రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయడానికి న్యాయ నిపుణులతో కలిసి మంత్రివర్గ ఉప సం
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పథకాల అమలులో బీజేపీ, కాంగ్రెస్పాలిత రాష్ర్టాలను తెలంగాణతో పోల్చలేమ�