ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. జార్ఖండ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు (శ్రీపాద సాగర్)లో భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం అందిస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు.
బీటెక్లో చేరి సాఫ్ట్వేర్ కొలువు కొట్టి.. లక్షల్లో జీతాలు పట్టాలని విద్యార్థులు కలలు కంటుంటారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించేందుకు లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్లకు వెళ్తుంటారు. చివరికి పోటీ
తెలంగాణ దేశానికి ధాన్య భాండాగారంగా మారిందని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్నదాతల మేలు కోసమే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపా�
కర్ణాటకలో పెంచిన రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయడానికి న్యాయ నిపుణులతో కలిసి మంత్రివర్గ ఉప సం
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పథకాల అమలులో బీజేపీ, కాంగ్రెస్పాలిత రాష్ర్టాలను తెలంగాణతో పోల్చలేమ�
Navika Kumar: మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో టీవీ యాంకర్ నవికా కుమార్పై కూడా దేశంలోని పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత నుపుర్ శర్మ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్�
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో
న్యూఢిల్లీ: ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు తీవ్ర ఆర్థిక సమస్యల్ని సృష్టిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థా�
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జూలై 11వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్
251 రెసిడెన్షియల్స్లో 100 శాతం ఉత్తీర్ణత రాష్ట్ర సగటుకంటే అత్యధిక ఉత్తీర్ణత నమోదు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల హర్షం హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పది తరగతి ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థ�
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.