Navika Kumar: మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో టీవీ యాంకర్ నవికా కుమార్పై కూడా దేశంలోని పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత నుపుర్ శర్మ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్�
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో
న్యూఢిల్లీ: ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు తీవ్ర ఆర్థిక సమస్యల్ని సృష్టిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థా�
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జూలై 11వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్
251 రెసిడెన్షియల్స్లో 100 శాతం ఉత్తీర్ణత రాష్ట్ర సగటుకంటే అత్యధిక ఉత్తీర్ణత నమోదు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల హర్షం హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పది తరగతి ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థ�
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, మే 25: రాష్ట్రంలో కులాల మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిచ్చు పెడుతున్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డా�
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపివేయాలని వేసిన పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తమదే అని హిందువులు,
రాష్ట్రస్థాయిలో హిందువులతో సహా ఇతర మైనార్టీలను గుర్తించే అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే అంశంపై మాటలు మారుస్తూ రెండు భిన్నమైన వైఖరులు అవలంబించ�
డిక్కీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం హోటల్ మేరీ గోల్డ్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు రవికుమ�
కాలిబూడిదైన హాస్టల్ విద్యార్థుల దుస్తులు మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది.. దాదాపు రూ.35కోట్ల నష్టం కాలిబూడిదైన హాస్టళ్లకు సంబంధించిన దుస్తులు, మెటీరియల్ మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది �
రసవత్తరంగా సాగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో మరో కీలక ఘట్టానికి సమయం దగ్గరపడింది. నాలుగో దశలో భాగంగా 59 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి.
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ పిల్ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎవరి వద్�