ఎస్సీ, ఎస్టీ లపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పం దించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని కలెక్టర్ రాజర్షి షా,
National Commission for Men: జాతీయ పురుషుల కమిషన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పెళ్లి అయిన పురుషులు ఎక్కువ సంఖ్యలో సూసైడ్ చేసుకుంటున్నారని, వాళ్ల కేసులకు మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ వ�
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ఇప్పటి వరకు పక్షపాతపూరితంగా జోక్యం చేసుకొంటున్న కేంద్రప్రభుత్వ అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కత్తిరించింది. సీఈసీ, ఈసీ నియామకాలను ప్రధానమంత్ర�
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల ని యామకాలు చేపట్టకపోవటానికి కారణాలు వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపుతున్నారు.
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.
Supreme Court:హెయిర్ కట్ బాగాలేదని సెలూన్కు రెండు కోట్ల ఫైన్ విధించడం సమంజసంగా లేదని సుప్రీంకోర్టు చెప్పింది. మరోసారి ఆ కేసులో విచారణ చేపట్టాలని ఎన్సీఆర్డీసీని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అన్ని వర్గాలు సంతోషంగా జీవిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరా�
న్యాయమూర్తుల నియామకానికి ఏర్పాటుచేసిన కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించటం వెనుక దురుద్దేశం కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంత�