దేశ అభివృద్ధి మూలాలను అర్థం చేసుకోవాలంటే మహనీయులను స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపినచ్చారు.
Muslim quota: కర్నాటక సర్కారు రద్దు చేసిన 4 శాతం ముస్లిం కోటాపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 18వ తేదీన ఈ అంశంపై మళ్లీ విచారించనున్నది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తప్పుప�
Data Protection Bill:డేటా ప్రొటెక్షన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ బిల్లు సిద్ధంగా ఉన్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు. సుప్రీంకోర్టులో వాట్సాప్ ప్రైవసీ పాలసీ కేసు విచారణ సమయంలో ఈ విషయ�
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే ద�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అమోఘమని ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతాదళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం కొనియాడాయి.
సెంట్రల్ వర్సిటీలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నది. ఉద్యోగాల భర్తీని చేపట్టడం లేదు. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను భర్తీ చేయడంలో అలసత్వం వహిస్తున్నది.
MP Faizal: ఓ మర్డర్ కేసులో ఎంపీ ఫైజల్పై లోక్సభలో అనర్హత వేటు విధించారు. అయితే ఆ కేసులో ఆయనకు హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ లోక్సభ మాత్రం తనపై ఉన్న వేటును తొలగించడంలేదని ఎంపీ సుప్రీంకోర్టును ఆశ�
ఎస్సీ, ఎస్టీ లపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పం దించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని కలెక్టర్ రాజర్షి షా,
National Commission for Men: జాతీయ పురుషుల కమిషన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పెళ్లి అయిన పురుషులు ఎక్కువ సంఖ్యలో సూసైడ్ చేసుకుంటున్నారని, వాళ్ల కేసులకు మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ వ�
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ఇప్పటి వరకు పక్షపాతపూరితంగా జోక్యం చేసుకొంటున్న కేంద్రప్రభుత్వ అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కత్తిరించింది. సీఈసీ, ఈసీ నియామకాలను ప్రధానమంత్ర�
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల ని యామకాలు చేపట్టకపోవటానికి కారణాలు వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపుతున్నారు.
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.