పాఠశాల విద్యార్థులను ఉన్నత చదువుల్లో ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ (ఎన్ఎంఎంఎస్) లబ్ధిదారుల్లో ఏటా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగ్గుతున్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
Khushbu Sundar: బీజేపీ నేత కుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడులో ఎస్సీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. తన సోషల్ మీడియా పేజీలో చేరి భాష గురించి ఇటీవల కుష్బూ కామెంట్ చేశారు. దాన్ని ఖండిస్తూ ఇవాళ త�
ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ కులాలకు ప్రస్తుతం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు బీహార్ శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
Bihar Caste Survey: బీహార్లో కుల గణనకు చెందిన రిపోర్టును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల్లో 42 శాతం మంది కటిక పేదలే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. ఇక �
దళితులు, గిరిజనులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగ�
Interview | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రాయిగూడకు చెందిన కుస్రం నీలాదేవి అలియాస్ పెందూర్ నీలాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం విధానం ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాప్లకు టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. గత ఏడాది తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, గౌడ
Minister Balaji: క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో మంత్రి బాలాజీని ఇటీవల ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మంత్రి బాలాజీ భార్య ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్ర�
BRS | ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.
మీ కల సాకారం చేసుకోండి.. మీతో మేమున్నాం అంటోంది ఓ గ్రంథాలయం. విజయతీరాలకు చేరే వరకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉద్యోగాలు సాధించేందుకుగానూ గ్రంథాలయంతోపాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు అండగా నిలుస్తున్న
ప్రభుత్వ సంస్థల్లో దుస్తులు ఉతికే పని రజకులకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం నల్లగొండలోని గడియారం సెంటర్లో రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు కొండూర�
రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతంలో గురుకులాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది.
Senthil Balaji: మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీకి ఇవాళ బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి