బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన గురుకులాలు ప్రస్తు తం వెలవెలబోతున్నాయి. సౌకర్యాల లేమి, విద్యార్థుల చావులతో తరచుగా వార్తలకెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికాకముందే గురుకుల
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని యూటీఎఫ్-గురుకుల టీచర్ల జేఏసీ తెలిపింది. ఆ రోజు హైదరాబాద్లో మహాధర్నా చేస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్ట�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. గురుకు�
కుల వివక్షకు పాల్పడే వారిని దేశద్రోహులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు నాగరాజు బుధవారం ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమహాస్టళ్ల తరహాలోనే మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోనూ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని సంక్షేమ శాఖల ఆధ్వర
మండల్ కమిషన్ అమలు జరపాలని ఎగిసిన ఉద్యమ పరిణామాల తర్వాత తిరిగి బీసీ చైతన్యం ఇప్పుడు తెలంగాణ అంతటా బలంగా వీస్తున్నది. ఇది ప్రతి బీసీ ఎదను తడుతున్నది. బీసీ కులాల నుంచి ఎగుస్తున్న చైతన్యం ఎటువైపునకు దారిత�