మైనారిటీ విద్యా సంస్థల్లో ప్రథమ సంవత్సరం జూనియర్ కాలేజ్ అడ్మిషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు గురువారం నిలిపేసింది.
Rambal Naik | లంబాడి ఆడబిడ్డ కనుకనే సింగర్ మంగ్లీని ఇరికించే కుట్ర జరుగుతున్నదని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్ నాయక్ అన్నారు.
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్లగొండ డీఈఓను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర
దళిత జాతికి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అభివృద్ధి పనులు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానిస్తున్న పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లపై అట్రాసిటీ కేస�
గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు అంటే.. ఒకప్పుడు ఊరు బాగు కోసం.. ఊరి జనం కోసం పాటు పడేవి. కానీ, ఇప్పుడు కొందరు ఆ కమిటీల పేరిట ఊళ్లలో అరాచకం సృష్టిస్తున్నారు.
Untouchability | ఎస్సీ, ఎస్టీల పట్ల అగౌరవంగా మాట్లాడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ ఇమాద్, ఏఎస్ఐ జైపాల్రెడ్డి అన్నారు. తిప్పనగుల్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్స�
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఆలసత్వం వహించకుడదని, తక్షణమే పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భుక్యా రాజేశ్నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ �
చిందు వర్గాన్ని ఎస్సీ గ్రూప్-1లో చేర్చి, వర్గీకరణ శాతం పెంచాలని ఎస్సీ అనుబంధ 57 కులాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్, చిందు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లుట్ల పశుపతి కోరారు. గత ప్రభుత్వాలు తమను పట్టించు�
ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కల్పించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం అందించాలని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావుల తో సోషలిస్ట్ కూట�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జనాభాను తక్కువ చేయడం మూలంగా ఇట్టి సర్వే పూర్తిగా తప్పుడు గణాంకాలని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్ర�
MLA Prashant Reddy | తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేయడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తప్పుపట్టారు.అసెంబ్లీని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం
జిల్లాలో కొత్త మెనూ ప్రకారం, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన స�