Professor G N Saibaba: మావోయిస్టులతో లింకు ఉన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబను నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో స్టే ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్�
వివాదాస్పద డి-రిజర్వేషన్పై యూజీసీ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ముసాయిదాను మంగళవారం తన వెబ్సైట్ నుంచి తొలగించింది.
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ అధ్యాపకుల పోస్టులు ఇప్పటికే చాలా ఖాళీగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్న వేళ.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివాదాస్పద ప్రతిపాదన తీసుకొ�
జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) పంటలు ఆహార భద్రతకు భరోసానిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. జీఎం నూనె గింజల నుంచి తీసిన వంట నూనెలను దేశీయ వినియోగం కోసం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 53 శాతం ఎస్సీ, ఎసీ వర్గాలకు చెందిన అమ్మాయిలే చదువుకొంటున్నారు. దేశవ్యాప్తంగా సామాజికవర్గాల వారీగా వివరాలను పరిశీలిస్తే... వీరిలో 27% ఎస్సీ బాలికలుండగా, ఎస్టీల�
పాఠశాల విద్యార్థులను ఉన్నత చదువుల్లో ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ (ఎన్ఎంఎంఎస్) లబ్ధిదారుల్లో ఏటా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగ్గుతున్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
Khushbu Sundar: బీజేపీ నేత కుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడులో ఎస్సీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. తన సోషల్ మీడియా పేజీలో చేరి భాష గురించి ఇటీవల కుష్బూ కామెంట్ చేశారు. దాన్ని ఖండిస్తూ ఇవాళ త�
ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ కులాలకు ప్రస్తుతం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు బీహార్ శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
Bihar Caste Survey: బీహార్లో కుల గణనకు చెందిన రిపోర్టును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల్లో 42 శాతం మంది కటిక పేదలే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. ఇక �
దళితులు, గిరిజనులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగ�
Interview | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రాయిగూడకు చెందిన కుస్రం నీలాదేవి అలియాస్ పెందూర్ నీలాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా