టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, మే 25: రాష్ట్రంలో కులాల మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిచ్చు పెడుతున్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డా�
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపివేయాలని వేసిన పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తమదే అని హిందువులు,
రాష్ట్రస్థాయిలో హిందువులతో సహా ఇతర మైనార్టీలను గుర్తించే అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే అంశంపై మాటలు మారుస్తూ రెండు భిన్నమైన వైఖరులు అవలంబించ�
డిక్కీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం హోటల్ మేరీ గోల్డ్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు రవికుమ�
కాలిబూడిదైన హాస్టల్ విద్యార్థుల దుస్తులు మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది.. దాదాపు రూ.35కోట్ల నష్టం కాలిబూడిదైన హాస్టళ్లకు సంబంధించిన దుస్తులు, మెటీరియల్ మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది �
రసవత్తరంగా సాగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో మరో కీలక ఘట్టానికి సమయం దగ్గరపడింది. నాలుగో దశలో భాగంగా 59 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి.
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ పిల్ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎవరి వద్�
ఎంతమాత్రమూ కుదరదు రాష్ట్రసర్కార్తో సంబంధం లేని వారే ఎస్ఈసీగా ఉండాలి సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ, మార్చి 12: రాష్ట్ర ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు(ఎస్ఈసీ)గా నియమించడంప�