ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలాన్ని గతేడాది దుబాయ్లో అట్టహాసంగా నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది జరగాల్సి ఉన్న మెగా ఆక్షన్ను మరోసారి అరబ్బుల అడ్డాలోనే జరిపించేంద�
సౌదీ అరేబియా వాయవ్య ప్రాంతంలోని ఓ అందమైన ఒయాసిస్సులో 4 వేల ఏండ్లనాటి పురాతన పట్టణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖేబర్ ఒయాసిస్సు కింద కనుగొన్న ఈ పట్టణాన్ని అల్-నతాహ్గా పిలుస్తున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. ‘ది ముకాబ్' పేరుతో సౌదీ అరేబియా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రాజధాని రియాద్లో చేపట్టిన కొత్త నగరం ‘న్యూ మురబ్బా’లో దీనిని నిర్మిస్తున్నారు.
Tragedy | ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం చెందాడు. సౌదీ అరేబియా ఎడారిలో తప్పిపోయిన అతను ఎటు వెళ్లాలో తెలియక.. తాగేందుకు గుక్కనీరు లేక.. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించి దయనీయ స్థితిల�
హైదరాబాద్లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్లిన ఓ యువకుడు టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలు
Sheikh Hasina: హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దీంతో హసీనా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ ఆరేబియా దేశాలతో ఆశ్రయం కోసం షేక్ హసీ�
Nara Lokesh | ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ అండగా నిలబడుతున్నారు. గల్ప్ దేశాల్లో తాము పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి రావడంతో వెంట వెంటనే తనకు వ�
ఇండియా, పశ్చిమాసియాలోని దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్ టీచర్లకు బేసిక్స్ కూడా తెలియవని ఓ ఎడ్టెక్ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రేషియో, ప్రపోర్షనల్ రీజనింగ్, ఆల్జీబ్రా రీజనింగ్, లాజికల
ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌ�
Hajj pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 645 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. చనిపోయిన యాత్రికుల్లో దాదాపు 90 మంది భారతీయులు కూడా ఉన్నట్లు
అప్పుల భారం పెరిగిపోవడంతో కలత చెందిన వ్యక్తి ఎడారి దేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. బతుకు దెరువు కోసం వెళ్లిన సౌదీ అరేబియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..
తమ దేశంలో కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని, �
సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) గ్రాండ్ స్మాష్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (73) ఆదివారం ఆ దేశ ఉప ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ -ఎన్కు చెందిన నేత. ఆయనను షరీఫ్ ఉప ప్రధానిగా నియమించినట్లు కే�