సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అండర్-18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత పతక జోరు కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన గురువారం భారత ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి.
భారత ప్రైవేట్ హజ్ కోటాను 80 శాతం తగ్గిస్తూ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయంపై జమ్మూకశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 52,000 మంది భారత హజ్ యాత్రికుల
ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాల జారీపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Ukraine Ceasefire: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధానికి ఆపేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సౌదీలో జరిగిన మీటింగ్లో.. ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ �
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా మరో ముందడుగు పడింది. మంగళవారం సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా విదేశాంగ శాఖ మంత్రులు మార్కో రుబియో, సెర్గేయ్ లావ్రోవ్ సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా యుద్ధాన్ని మ�
US-Russia Talks: పుతిన్, ట్రంప్ భేటీ కోసం ప్రిపరేషన్ జరుగుతున్నది. ఆ ఇద్దరు అగ్రనేతల కలయికకు ముందు.. రేపు రెండు దేశాల అధికారులు సౌదీలో కలుసుకోనున్నారు. ఆ భేటీకి రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ వెళ్తున్�
సౌదీ అరేబియాలోని పశ్చిమ ప్రాంతమైన జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించారు. దీనిపై జెడ్డాలోని భారత కాన్సులేట్ సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు సంపూర్ణ సహకారాన్ని అందచేస�
Road accident | సౌదీ ఆరేబియా (Saudi Arabia) లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు (Indians) దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ (Jizan) నగరంలో ఈ ప్రమాదం జరిగింది.
సౌదీ అరేమియా, యూఏఈలో నర్సు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. కనీసం రెండేండ్ల క్లినికల్ అనుభవం ఉన్న రిజిస్టర్డ్ నర్సులు ఈ ఉద్�
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న లేదా ఉపాధి కోసం కొత్తగా అక్కడికి వెళ్లాలనుకునే వాళ్లకు ఆదేశం షాక్ ఇచ్చింది. వర్క్ వీసా జారీకి సంబంధించి నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ, కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ�
సౌదీ అరేబియాతో హజ్ ఒప్పందంపై భారత్ సోమవారం సంతకం చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,028 మంది యాత్రికులు హజ్కు వెళ్లడంపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సౌ�