సౌదీ ఆరేబియాలోని సెన్డన్ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్లో వందలాది భారత కార్మికులు 8 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నారు. తమ కనీస అవసరాలనూ కంపెనీ తీర్చడం లేదని, స్వదేశానికి వెళ్లనీయడం లేదని వారు వాపోయార�
సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డాక్టర్ క్లినిక్ ప్రారంభమైంది. చైనాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనీ ఏఐ, సౌదీ ఆరోగ్య సంస్థ అల్మూసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రయోగాత్మక కార�
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ నుంచి ఆ దేశ పౌరులు కొందరు విదేశాలకు వెళ్లి యాచక వృత్తి చేస్తున్నారు. అయితే వారిని భరించలేక సౌదీ ఆరేబియా ఒక్కసారిగా 5 వేల మందిని తిరిగి పాక్కు పంపించింది.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పశ్చిమాసియా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా ఇవాళ సౌదీ అరేబియా (Saudi Arabia)కు వెళ్లారు.
KTR | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్: ‘మహేశ్.. నాలుగు రోజులు ధైర్యంగా ఉండు. సాదీలో ఉన్న మనోళ్లు నీ దగ్గరకు వస్తరు. నిన్ను నాలుగు రోజుల్లోనే మండెపల్లికి తీసుకు వస్తా’ అని సౌదీలో జరిగిన రోడ్డు
KTR | బాధ పడుకుర్రి.. మహేశ్ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటా అని అతని కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
‘మహేష్ నాలుగు రోజులు ధైర్యంగా ఉండూ... మనోళ్లు సౌదిలో ఉన్నరు.. నీదగ్గరు వస్తరు.. నాలుగు రోజుల్లోనే మండెపల్లికీ తీసుకువస్తా’ అని సౌదిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో అచేతనలో ఉన్న మహేష్ కు బీఆర్ఎస్ వర్కిం�
Saudi prince | సౌదీ రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల రూపాయల సంపద ఉంది. కానీ అతను వాటిని అనుభవించలేకపోతున్నాడు. ఎందుకంటే ఓ కారు ప్రమాదంలో గాయపడి 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్లీ ఈ ప్ర
PM Modi : మోదీ రెండు రోజుల పాటు సౌదీ ఆరేబియాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఆయన సౌదీకి బయలుదేరి వెళ్లారు. జెడ్డాలో ఆ దేశంతో ఆరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. హజ్ కోటా గురించి ప్రిన్స్ సల్మాన్తో చర్చ
సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అండర్-18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత పతక జోరు కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన గురువారం భారత ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి.
భారత ప్రైవేట్ హజ్ కోటాను 80 శాతం తగ్గిస్తూ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయంపై జమ్మూకశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 52,000 మంది భారత హజ్ యాత్రికుల
ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాల జారీపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Ukraine Ceasefire: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధానికి ఆపేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సౌదీలో జరిగిన మీటింగ్లో.. ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ �