ఇండియా, పశ్చిమాసియాలోని దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్ టీచర్లకు బేసిక్స్ కూడా తెలియవని ఓ ఎడ్టెక్ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రేషియో, ప్రపోర్షనల్ రీజనింగ్, ఆల్జీబ్రా రీజనింగ్, లాజికల
ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌ�
Hajj pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 645 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. చనిపోయిన యాత్రికుల్లో దాదాపు 90 మంది భారతీయులు కూడా ఉన్నట్లు
అప్పుల భారం పెరిగిపోవడంతో కలత చెందిన వ్యక్తి ఎడారి దేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. బతుకు దెరువు కోసం వెళ్లిన సౌదీ అరేబియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..
తమ దేశంలో కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని, �
సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) గ్రాండ్ స్మాష్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (73) ఆదివారం ఆ దేశ ఉప ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ -ఎన్కు చెందిన నేత. ఆయనను షరీఫ్ ఉప ప్రధానిగా నియమించినట్లు కే�
Saudi Arabia | ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి (historic first) అంతర్జాతీయ వేదికగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది.
సంప్రదాయ ట్యాగ్ను వదిలిపెట్టిన సౌదీ అరేబియా దేశం తొలిసారిగా మిస్ యూనివర్స్ 2024 పోటీలలో పాల్గొనబోతున్నది. ఇన్నాళ్లూ సంప్రదాయ నీడన ఉన్న ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా దేశం మిస్�
సౌదీ అరేబియాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందన్న ప్రకటనతో మన దేశంలో మంగళవారం నుంచి పవిత్ర రంజాన్మాసం ప్రారంభం కానున్నది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటనతో ఆ దేశంలో సోమవారం నుంచే రంజాన్ నెల మొదలైంది.
BCCI | ఇటీవల కాలంలో క్రీడారంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న సౌదీ ప్రభుత్వం.. ఐపీఎల్లోనూ ఇన్వెస్ట్ చేయాలని కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్కు బంగారు బాతుగుడ్డులా దొరికిన ఐ�
సౌదీ అరేబియాలో ఉంటున్న తన అల్లుడి బారి నుంచి తన కుమార్తెను, ఆమె పిల్లలను కాపాడాలని విదేశాంగ మంత్రి జైశంకర్కు హైదరాబాద్ మహిళ సవేరా బేగం విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె సవేరా బేగం(28)కు, అలి హుస్సేన్ (45)తో 2013లో