Saudi Arabia Gold Deposits: ముస్లింల పవిత్ర నగరం మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు సౌదీ ఆరేబియా ప్రకటించింది. బంగారు, రాగి కొత్త గనులను కనుగొన్నట్లు ఆ దేశానికి చెందిన జియోలాజికల్ సర్వే తన ట్వీట్లో తెలిపింది. మదీ�
Saudi Arabia | గత కొన్నివారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రభుత్వం తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్తోపాటు మరో 15 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని పౌరులపై ఆంక్షలు విధించింది.
ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా గ్రీన్సిగ్నల్ ఇచ్చిం ది. భారత్ నుంచి ఈసారి 79,237 మంది యాత్రికులను అనుమతించనున్నట్టు సౌదీ సమాచారం అందించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడి�
న్యూఢిల్లీ : ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. కరోనా పరిమితుల నేపథ్యంలో ఈ ఏడాది 79,237 మందిని యాత్రకు అనుమతి ఇవ్వగా.. 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ అవకాశం లేదని సౌదీ ప్రభుత్వం భారత్కు తెలిపిం�
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ, భారతీయ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలు, భారత్కు ఇంధన వనరుల ఎగుమతులు వంటి అంశాలు సౌదీ-భారత్ బంధం బలపడేందుకు...
సౌదీ అరేబియాలోని జిడ్డా నగరంలో ఉన్న ఆయిల్ డిపోపై యెమెన్కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం దాడులకు పాల్పడ్డారు. దీంతో పెద్దయెత్తున మంటలు వ్యాపించాయి.
Whatsapp | వాట్సాప్ ఛాటింగ్ చేసేటప్పుడు ఇక ముందు వెనుక చూసుకోవాల్సిందే!! ఉన్నాయి కదా అని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేందుకు రకరకాల ఎమోజీలు పంపే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే !! ఎందుకంటే రెడ
బస్సు, ట్రెయిన్ డ్రైవర్లు అంటే తమ డ్యూటీ అయిపోగానే.. వెంటనే బస్సు దిగి వెళ్లిపోతారు. బస్సును డిపోలో పార్క్ చేసి బస్ డ్రైవర్ వెళ్లిపోతాడు. ఏదైనా రైల్వే స్టేషన్ రాగానే.. ట్రెయిన్ డ్రైవర్ కూడా తన డ�
Drone Attack | ఎడారి దేశం సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన ఈ దాడి చేసింది యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ అని వెల్లడైంది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు కన్నుమూశారు.
camel festival | సౌదీలో ఒంటెల అందాల పోటీలు జరుగుతున్నాయి. ప్రైజ్ మనీ రూ.500 కోట్ల పైమాటే. అందుకే సౌదీ అరేబియాలోని షేక్లందరూ తమ ఒంటెలను అందంగా ముస్తాబు చేసి పోటీలకు తోలుకువస్తున్నారు. రియాద్లో ఏటా డిసెంబర్లో ‘కిం�
జెడ్డా : సౌదీ అరేబియాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. తాము ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో కుటుం�
Omicron | ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమిక్రాన్’ కరోనా వేరియంట్ కేసు సౌదీ అరేబియాలో వెలుగు చూసింది. ఈ దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.