ట్రావెల్ బ్యాన్ | ఆఫిక్రా దేశాల్లో కరోనా కొత్త బీ.1.1.5.2.9 వేరియంట్ కలకలం సృష్టిస్తున్నది. ఇది అత్యంగా వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా వైరస్ ప్రభావం అత్యధికంగా �
Saudi Arabia | విదేశీ ప్రయాణికులపై కరోనా ఆంక్షలను త్వరలోనే తొలగించనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ జాబితాలో భారత్ సహా మరో ఐదు దేశాలు ఉన్నట్లు సమాచారం.
ఒకే లైన్లో 170 కిలోమీటర్ల నిర్మాణం ప్రమాదాలు జరగకుండా భూగర్భంలో లేయర్లు 7.5 లక్షల కోట్లతో మూడేండ్లలో పూర్తి ప్రపంచంలోనే అత్యాధునిక నగరానికి అంకురార్పణ జరిగింది. ఐదు దశాబ్దాలు నిర్విరామ కృషి చేసినా సాకారం
సౌదీ అరేబియా విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. విమానం ధ్వంసం | నైరుతి సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయంపై డ్రోన్తో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా.. విమానం దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా �
ఎక్కడ చూసినా ఎముకల గూళ్లు.. ఎంత దూరం వెళ్లినా.. అవశేషాలు, పుర్రెలు, అస్థిపంజరాలు. కుప్పలు కుప్పలుగా సుమారు 1.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఎక్కడ చూసినా అవే. ఇన్ని రోజులు ఎవ్వరూ అటువైపు కూడా వ�
కొవిషీల్డ్ టీకా వేయాలని కోర్టులో పిటిషన్.. కుదరదన్న కేంద్రం | కరోనాకు వ్యతిరేకంగా రెండు డోసులు టీకా తీసుకున్న వారికి మరోసారి వ్యాక్సిన్ వేయలేమని కేంద్రం కేరళ హైకోర్టుకు తెలిపింది. కేరళలోని కన్నూరుకు
Umrah Pilgrim : ఉమ్రాను సందర్శించేందుకు పర్యాటకులకు సౌదీ అరేబియా అనుమతించింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఇవాల్టి నుంచి ఉమ్రాలోకి అనుమతిస్తారు. ఈ మేరకు సౌదీ అరేబియా ప్రభుత్వం
ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల నిషేధం.. పౌరులకు సౌదీ హెచ్చరిక | కరోనా మహమ్మారి, కొత్త వేరియంట్ల వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ సహా రెడ్లిస్ట్లో ఉన్న
ఓపెక్ దేశాల మధ్య రగడ.. మరింత పెరగనున్న పెట్రోల్ ధరలు ? |
వచ్చే నెలలో ముడి చమురు ఉత్పత్తి ఆంక్షల సడలింపుపై యూఏఈ, సౌదీ అరేబియా మధ్య విభేదాలు ......
మంత్రి కేటీఆర్ | ప్రపంచ దేశాల పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సౌదీ భారత
జెడ్డా : హజ్ యాత్ర వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా 2021 ఏడాదికి సంబంధించి హజ్ విధానాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం విదేశీ యాత్రికులకు ప్రవేశాన్ని నిరోధించింది. హజ్ యాత్రలో ఈసారి �
హజ్ యాత్రపై ఏ నిర్ణయం తీసుకోలే : కేంద్రమంత్రి | ఈ ఏడాది జరుగనున్న హజ్ యాత్రపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప