నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయేమోనన్న ముందుచూపుతో భార్యాభర్తలు, కొడుకు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉపసంహరణకు అవకాశమివ్వకపోవడంతో ఆ ముగ్గురు సర్పంచ్ బరిలో నిలవాల్సిన వి�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సీఎం రేవంత్రెడ్డి మాత్రం విజయోత్సవ సభల పేరిట ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ఎన్నికల కోడ్ వర్తించదా..? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ప్రజా�
ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు, ఇద్దరు కుల పెద్దలు, మరో 56 మందిపైనా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లిలో గ్రామంలో గురువారం రాత్రి చో�
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంట్రావుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ వైశాలి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రావుపల్లి సర్పంచ్ స్థానాన్ని జనరల్కు కేటాయించగా, ఎస్సీ ట్రాన్స్జ�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎట్టకేలకు నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే సుమారు రూ.30 కోట్ల వరకు విడుదల కాగా, 2-3 రోజుల్లో మరో రూ.75 కోట్ల వరకు మంజూరు కానున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. పలు గ్రామ పంచాయతీల్లో ఆయా సామాజిక వర్గాలు లేకపోయినా లేక వారి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మాడ్గుల మండలంలోని
సర్పంచ్ ఎన్నికల వేళ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ హామీలను సక్రమంగా నెరవేర్చకపోవడంతోపాటు.. ప్రభు�
సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీలను ఏకగ్రీవం చేయడం రాజకీయ పార్టీల పెద్దలకు కష్టంగా మారుతున్నది. 2019లో జరిగిన మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 18 గ్రామ�
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామీణ పాలన స్తంభిస్తే దేశాభివృద్ధి కుంటుపడినట్టే. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేండ్లు ఎక్కడ ఓటమి చెందుతామోనన్న భయంతో రెండేండ్లు స్థానిక పాలన లేకుండాన�
Rayapole Mandal | గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలంతో గ్రామాల్లో వేడేక్కింది. నామినేషన్లు, పరిశీలన, విత్ డ్రా బుధవారం సాయంత్రం ముగిసింది. ఆయితే సంబంధిత గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయి
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతున్నది. తొలి విడుత ఎన్నికల్లో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించారు. నామినేషన్ల స�
గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం పులుమద్ది, మోమిన్పేట మండలం లచ్చ
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. వారికి ఎన్నికల గుర్తులు కూడా కేటాయ
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లో సర్పంచ్ ఎన్నికల్లో తండ్రీకొడుకు పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మానెగల్ల రామకిష్టయ్య సర్పంచ్ అభ్యర్థిగా మొదటి రోజునే నామినేషన్ ద�