సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మం డలం లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతు తో రిటైర్డ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మారెడ్డి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అనుముల మండలం పేరూరులో సర్పంచ్ ఎన్నికలు లేనట్లేనని స్పష్టమవుతుంది. సర్పంచ్, వార్డు మెంబర్లకు గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ప్రభుత్వం ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. స్థా�
Father Vs Son | సాధారణంగా ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అభ్యర్థులుగా పోటీలో నిలవడం చూస్తుంటాం. మెదక్ జిల్లాలో కూడా అలాంటి పోటీనే ఉండబోతుంది. తండ్రీకొడుకులు సర్పంచ్ పదవ�
Panchayat Elections | నల్గొండ జిల్లా అనుమల మండలం పేరూరులో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేయడానికి నిరసనగా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు అర్ధరాత్రి వరకు సాగాయి. చివరి రోజు అభ్యర్థులు నామినేషన్ల కేంద్రాలకు పోటెత్తెడంతో అర్ధరాత్రి వరకు అభ్యర్థులు క్యూలైన్లలో ఉండి నామ�
Sarpanch Elections | బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్తపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పోలీస్స్టేషన్లో మంగళవారం చోటుచేసుకున్నది.
Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి ఐదుగురు చొప్పున బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని వార్డు స్థానాల్లో మాత్రం అత్యధికంగా ముఖాముఖి పోటీయే నెలకొన్నది.
Sarpanch Elections | రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కొన్ని గ్రామాల్లో ఆయా సామాజికవర్గాల వారు లేనప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించడాన్ని తీవ్�
Siddipet | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన కాంగ్ర
గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడం తో వివిధ రాజకీయ పార్టీలతోపాటు, గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎవరైతే బాగుంటుందనే వేట మొదలైంది. ఏ పార్టీ అభ్యర్థి వారై నా సరే మంచి తనం�
వనపర్తి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ మళ్లీ బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తొలివిడుతలో ఏకగ్రీవాలను కైవసం చేసుకుంటున్న గులాబీ దళం రెండో విడుతలోనూ అదే జోరుమీదుం�
గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎన్నడూ లేని డిమాండ్ పెరుగుతోంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అనేక ఆఫర్లు చేస్తున్నారు. ఆఫర్లు, ఒప్పందాలు, ఒట్లు, బాండ్లు తదితర అంశాలు ప్రస్తుతం ట్రెండ్గా మార�
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివరాలిల�
మొదటి విడుత పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరులో న
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఎస్సీ రిజర్వేషన్ ఖరారు కావడంతో సర్పంచ్గా పోటీ చేసేందుకు మండల కేంద్రానికి చెందిన టేకుల కుమార్ అనే యువకుడు దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. లక్షల జీతం వదులుకొన�